ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిన్నపిల్లల బట్టల తయారీ సంస్థ ‘కిటెక్స్' కేటీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ర్టానికి వచ్చిందని సీనియర్ పాత్రికేయుడు సురేశ్ కొచ్చటిల్ తెలిపారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్�
సిరిసిల్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని, సొసైటీల మనుగడను దెబ్బతీయవద్దని సిరిసిల్ల సింగిల్విండో డైరెక్టర్లు, సభ్యులు, రై
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఉన్నతాధికారి నిర్ణయం వివాదాస్పదమైంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి కక్ష సాధింపు ధోరణి అవలంబించినట్లు తెలుస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి, అనుసరించిన విధానాల ఫలితంగానే ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ బీవైడీ తెలంగాణకు వస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్�
ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన పోరా టం చేస్తామని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ సంత సురేశ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పారు. �
హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు �
ప్రభుత్వ రంగ సంస్థ సిరిసిల్లలోని టీఐడీఈఎస్ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నది. మోటర్ ఫీల్డ్పై ఆసక్తి ఉన్న వారికి అత్యాధునిక ప్రమాణాలతో నయా డ్రైవింగ్ ట్రైనింగ్ అందిస్తున్నది. రాష్ట్రంలోనే తొలి అ�
రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 1
KTR | ‘ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా, తెలంగాణ కచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే.. దివాలా రాష్ట్రం కానే కాదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ�
అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతా�
అవినీతి అక్రమాలపై మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని, ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలో �
కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు లేనిదే పనులు చేయడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ఆర్థిక మంత్రి భట్టికి ఉలికిపాటు ఎందుకని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రశ్నించారు.