KTR vs Bhatti | శాసనసభలో అధికార పక్షంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ను ఉద్దేశించిన డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్తో పాటు హరీశ్రావు �
KTR | ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ఇరుకున పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాపాలనలో ప్రగతి అధోగతిగా మారిందని తెలిపారు. సాగునీళ్లు ఆగిపోయాయని.. వ్యవసాయం ఆగమైందని పేర్కొన్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్తో పాటు సోషల్మీడియా ఇంచార్జిలు మన్నె క్రిశ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అంటే వారి పదవీకాలం ముగిసేవరకా? అని ఆగ్రహం వ్యక్తం చే�
125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు తాళాలు వేశారని? అంబేద్కర్ను ఎందుకు బందీగా ఉంచుతున్నారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఆ విగ్రహాన్ని టూరిజం సర్క్యూట్లో ఎందుకు పెట్టడం లేదని ప్ర
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ప్రముఖంగా ఉంది. ఆయ నే ఉద్యమాన్ని నడిపించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్కుమార్పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీస్స్టేషన్లో రెండు వే�
మాజీ సీఎం కేసీఆర్పై ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించే ప్రశ్నోత్తరాలను ఇప్పటికే మూడుసార్లు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా తొమ్మిదో రోజు నాలుగోసారి రద్దు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
కాంగ్రెస్ 15 నెలల పాలనలో తోఫా ఇవ్వకుండా ముస్లిం మైనార్టీలకు ధోకా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. షాదీముబారక్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని మాట తప్పిందని వి
లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై 2025, మార్చి 23 నాడు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల రాజకీయ పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది.
ఓటు చేజారింది. బతుకు దిగజారింది. మాయమాటలతో గద్దెనెక్కిన రాజకీయం చుక్క లు చూపిస్తున్నది. దిక్కుతోచక ప్రజలు దిక్కు లు చూస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న సం క్షుభిత వాతావరణంలో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్య�
తన సస్పెన్షన్కు సంబంధించిన అధికారిక బులెటిన్ను విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను కోరారు. అధికార పార్టీ చెప్పడంతో శాసనసభ సమావేశాల నుంచి తనను సస్పెండ్ చేశారన�