బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వచ్చే నెల 27న వరంగల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నం. సుద్దాల హన్మంతు రాసిన ‘బండెనుక బండి కట్టి’ అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని పెద్ద సంఖ్యలో తరలి రావా
‘ఒక్క ఓటుకు శిక్ష ఐదేండ్లు.. ఒక్క తప్పు చేస్తే ఐదేండ్లు బాధపడే పరిస్థితి.. తప్పుడు పాలకులు, వ్యక్తులను ఎన్నుకుంటే, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, చార్సౌ బీస్ హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తది’ అని బీ
అధికారం ఉన్నా, లేకున్నా.. బీఆర్ఎస్పై అభిమానం చెక్కుచెదర లేదని నిరూపితమైంది. ఏ మాత్రం వాడి తగ్గని గులాబీ దళం తన సత్తా ఏమిటో చూపింది. తమ అభిమాన నేత కరీంనగర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని పెద్ద ఎత్తున యువ�
కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్కు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ అభిమానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తన సొంత ఖర్చులతో టీస్టాల్ను ఏర్పాటు చేసిన ఆయన ఆదివారం స్వయంగా ప్రారంభించారు.
కరీంనగర్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అడుగడుగునా పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముందుగా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్�
KTR | కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెప్పినా ప్రజలు ఇందిరమ్మ రాజ్యం గురించి మర్చిపోయి ఓట్లేసిండ్రని, ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కర
KTR | బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తిచేసుకుని 25వ ఏడులోకి అడుగుపెట్టబోతున్నదని, ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితి గురించి చెప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ �
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏండ్లకేండ్లు ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడుగడుగున అన్యాయమే చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ద�
KTR | కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజలను ఏళ్లుగా మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార