ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
చైనాలో ఔత్సాహిక పారిశ్రామికులు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిజ్ఞానం, సెమికండక్టర్లు, కృత్రిమ మేధపై పనిచేస్తుండగా, భారత్లో అనేక స్టార్టప్లు ఆహార పదార్థాల డెలివరీ, బెట్టింగ్, స్పోర్ట్స్, గేమ్స్ యా�
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మలిదశ ఉద్యమ కాలంలో యాక్టివ్గా పని చేసిన గడ్డి నర్సయ్య గురువారం మృతి చెందగా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు సన్నద్ధ్దమయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో తన ఎర్రవల్లి నివాసంలో సమావేశమయ్యారు. వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక ఏర్పాట్లపై వారికి క
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టి తాము తప్పు చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత అనుభవాలనుంచి పాఠం నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? అంటూ అసహనం వ్య�
‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు. అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్హట్టన్ సెంట్రల్పార్క్ తరహాలో విశాలమై�
బీఆర్ఎస్ రజతోత్సవాలు అంబరాన్నంటేలా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే మహా సభను విజయవంతం చేసేందుకు సమష్టిగ
ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందించారు. అడ్డదారిలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్
గిరిజన హక్కుల కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొమురయ్య చూపిన మార్గంలో పేదలకు అండగా ఉంటామని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్ల�