కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ప్రాజెక్టుకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో తొమ్మ�
Bharat Summit 2025 | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక నిర్ణయాలు, పారదర్శకత లేని విధానాలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాలను నిలిపివేస్తూ, విపక్ష నేతలపై అక్రమ కేస�
‘ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
యువ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) సోమవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన దత్తురెడ్డి 2015 నుంచి ఈనాడు పత్రికలో పనిచేస్తున్న
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియా జైలు నుంచి మరో ముగ్గురికి విముక్తి లభించింది. ఆరుగురు బాధితుల్లో గతంలో ముగ్గురు విడుదలై స్వదేశానికి రాగా, సోమవారం మరో ముగ్గురు యువకులు సొంతూర్
అధికార మదంతో విర్రవీగుతున్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అహంకారాన్ని ప్రజలు త్వరలోనే పాతాళానికి తొక్కేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
‘పేదలన్న ప్రేమలేదు.. ఆడబిడ్డలన్న ఇంగితంలేదు.. అందుకే రేవంత్ సర్కారు పోడు భూములు సాగు చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీ బిడ్డలపై దాడులకు దిగింది. ఆడబిడ్డలను వివస్త్రలను చేసి కొట్టించింది’ అంటూ బీఆర్ఎస్ �
లండన్ టూర్ ఆనందమయంగా సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్దకాలంపాటు సాగిన కేసీఆర్ స్ఫూర్తిదాయక పాలనను ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో వివ
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్ర
బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంష�
తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు.
తమ నోటికాడి బువ్వ గుంజుకోవద్దని ప్రాధేయపడ్డ బూర్గంపాడు గిరిజన మహిళలను చీరలు చింపి కొట్టడం దుర్మార్గమని, సీఎం రేవంత్రెడ్డి అధికార మదానికి, నిరంకుశ విధానానికి, రాక్షస మనస్తత్వానికి, నైతిక పతనానికి ఇది న�
స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో అంతర్జాతీయ వేదికపై స్పష్టంచేశారు. లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను కల్
సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.