సమస్య ఏదైనా సత్వర పరిష్కారం మంత్రి పిలుపునకు స్పందించిన ఎమ్మెల్యే గాదరి లారీ డ్రైవర్ కుటుంబానికి రూ.2 లక్షల సాయం అర్వపల్లి, జూన్ 11: భర్తను కోల్పోయి అష్టకష్టాలు పడుతూ ముగ్గురు కూతుళ్లతో జీవనం సాగిస్తున్
రెండో విడతలో 2 లక్షల మందికి రుణాలు రూ.20 వేలు అందజేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయం హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులను ప్రోత్సహించేందుకు రెండో విడతలో 2 లక్షల మందికి రూ.400 కోట్ల రుణాలు ఇవ్వాలని ర�
హైదరాబాద్: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హ
జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం మంత్రి కే తారక రామా
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం టెక్స్టైల్ . ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,573 హ్యాండ్యూమ్స్ న�
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమ�
జనగామ : తమ సమస్యను విన్నవిస్తూ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్యాగ్ చేసి తెలపగా ట్విట్టర్ మేసేజ్కు మంత్రి అర్థరాత్రి సైతం స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ను విచారణ చేయాల్సిందిగా ఆ�
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీహైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర పు�
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిశారు. అంజయ్య క
మెట్పల్లి: పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమల�
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని మంత్రులు కేటీఆర�