‘వేదం’ చిత్రంలో సిరిసిల్ల రాములుగా సహజ అభినయంతో ప్రేక్షకుల మెప్పుపొందిన నటుడు నాగయ్య శనివారం గుంటూరులో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘వేదం’ చ�
హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారని కొనియాడారు. ఆ తర్వాతి కాలంలో ఆ�
ఖమ్మం : మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం అందజేసి ఆదుకుంది. నిరుడు అక్టోబర్ నెలలో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రా
70% ఉద్యోగాలు స్థానికులకిస్తే రాయితీలు పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను సిద్ధంచేశాం 16 వేల ఎస్హెచ్జీలకు మైక్రో యూనిట్లు పారిశ్రామీకరణకు కేంద్రం ప్రోత్సాహం ఏది? రాష్ర
మండలిలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగానికి హైదరాబాద్ హబ్గా మారుతున్నదని పేర్కొన్నారు. సోమవార�
మంత్రి గోయల్కు ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నహైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామ�
ఎలక్ట్రానిక్స్, విద్యుత్వాహన రంగంలో ఉపాధి కల్పన ఇప్పటికే 1.60 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాం 70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళిక నాలుగేండ్లలో ఎలక్ట్రానిక్స్ హబ్గా తెలంగాణ శాసనసభలో మంత్రి �
ఏడేండ్లలోనే ఏడుపదుల వయస్సున్న రాష్ర్టాలతో పోటీ సకల వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు దేశానికే ఆదర్శంగా మన పథకాలు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలం�
ప్రజాసేవకే నోముల జీవితం అంకితంహుందాతనానికి ఆయన మారుపేరుతెలంగాణపై నిబద్ధత ఉన్న నాయకుడుప్రాంతం కోసం సీపీఎంనే ధిక్కరించారురాష్ట్ర అభివృద్ధి కోసమే నిత్యం తపననోములకు సీఎం కేసీఆర్ ఘన నివాళి8 మంది మాజీ సభ�
రెండు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ రెట్టించిన ఉత్సాహంతో భారీగా పోలింగ్ ఎండను సైతం లెక్కచేయకుండా ఓటింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ సాయంత్రం 4 తర్వాతా భారీ క్యూలు ఆవరణలో ఉన్�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకోసం ఎంతో కష్టపడ్డారు మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ )/చిక్కడపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ శ్రే
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘ఓ మహానుభావుడు (2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రకటనను గుర్తుచేస్తూ..) చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని ఓటు �
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగ�