అన్ని పరిస్థితులకు సిద్ధంగా సర్కారు కొవిడ్ సేవలకు 1905 టోల్ఫ్రీ నంబర్ వెంగళ్రావునగర్లో కమాండ్ కంట్రోల్రూం ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్ వేవ్�
మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామానికి చెందిన శర్వాణి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది. ఆమె పాడిన రేలా రే రేలా పాటను విన్న మంత్రి కేటీఆర్ మైమరిచిపోయారు. ఆమె జానపదమేగాదు..శాస్త్ర�
ముందుకొచ్చిన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ ఐదేండ్లలో 50 వేల విద్యుత్తు వాహనాల ఉత్పత్తి నిమ్జ్లో విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు రెడీ సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అనేక రా
సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు సిరిసిల్ల, జూన్ 24: సీఎం కేసీఆర్కు మానేరు రైతాంగం తరఫున మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్ చరిత్రలో మొ�
హైదరాబాద్ : వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్జీ) సంస్థ రూ.5 కోట్ల విరాళం అందజేసింది. బుధవారం ప్రగతిభవన్లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు కంపెనీ ప్రతినిధు
అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్�
వెంటనే హైదరాబాద్లో ఏర్పాటు చేయండి కావాల్సిన భూమిని జీనోమ్ వ్యాలీలో ఇస్తాం ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్గా భాగ్యనగరం సెంటర్ ఉంటేనే ఆర్నెల్లలో 100 కోట్ల డోసులు సాధ్యం కేంద్రానికి మంత్రి కే తారకర�
హైదరాబాద్ : హైదరాబాద్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట�
ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్సిరిసిల్ల రూరల్, జూన్ 17: సౌదీలో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గురువారం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ�
ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ఒనగూరిందేమిటి? కార్పస్ ఫండ్ స్కీం మార్గదర్శకాలు ఏవి? ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి పరిశ్రమలకు భా�