హైదరాబాద్ : తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనుసూద్ మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావును ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా క�
బాలానగర్ ఫ్లైఓవర్ | బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలానగర్ ఫ్లై ఓవర్కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్గా నామకరణ�
దేశానికి 92 లక్షల టన్నుల ధాన్యమిచ్చాం: సీఎం కేసీఆర్హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకనాడు బాధపడిన రైతు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో సీఎం మ
కష్టపడి తెచ్చుకున్నం.. కాస్త తెలివితో వాడుకుందాం సత్ఫలితాలిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉండొద్దు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం సిరిసిల్లలో సాగునీటి అధిక�
ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి జీనోమ్వ్యాలీలో ఏర్పాటుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం 2-3 నెలల్లో అందుబాటులోకి.. హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ రాజధానిగా కొనసాగుతున్న హైదరాబ�
రాజన్న సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణ మంజూరుకు సీఎం కేసీఆర్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట�
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల వేదికమీద నుంచి చెబుతున్న ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం. ఆ దిశగా ప్రయాణిస్తున్నం. ఫలితాలు కనబడుతున్నయి. ఆ ఫ
సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | సిరిసిల్లలోని కార్మికుల కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అం
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసంపలువురు మహిళల వినతి మంజూరుకు మంత్రి కేటీఆర్ హామీ సిరిసిల్ల,/సిరిసిల్ల టౌన్ జూలై 3: చిత్తశుద్ధితో పేదల సమస్యలు పరిష్కరించే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఆత్మీయత�
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్ 1,320 డబుల్బెడ్రూం ఇండ్లు. ముచ్చటగా మూడు వైపులా భగీరథ ట్యాంకులు, చక్కటి రోడ్లు, సౌకర్యాలు. సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ముఖ�
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపకల్పన ప్రభుత్వోద్యోగాల్లో ఇక 95 శాతం స్థానికులకే ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి కొత్త విధానంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు సుదీర్ఘ కసరత్తు తర్వాత, గొప్ప విజన్తో కొ
ఏడేండ్లలో మారిన ముఖచిత్రం నాడు కరువుతో అల్లాడిన నేల..నేడు కాళేశ్వరంతో జలవిప్లవం కోనసీమను తలపిస్తున్న మాగాణం నేత కార్మికులకు ఆర్థిక స్థిరత్వం రేపు సిరిసిల్లకు సీఎం కేసీఆర్ రాక సమీకృత కలెక్టరేట్, పలు అ�
ఈ ప్యాకేజీలతో ఎవరికి లబ్ధి: కేటీఆర్హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో కేంద్రం రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.