కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) పరిధిలోని స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే.. ఆ ప్రాం�
ఐఏఎంసీకి అన్ని అర్హతలు ఉన్న నగరం హైదరాబాద్త్వరలో ఇక్కడికే ఎక్కువ మధ్యవర్తిత్వ కేసులుఐఏఎంసీ ప్రారంభోత్సవంలోసుప్రీం కోర్టు సీజే జస్టిస్ రమణసంస్థ ఏర్పాటులో సీఎం కేసీఆర్ పాత్ర అమోఘమని ప్రశంస హైదరాబా�
ఐఏఎంసీకి అన్నివిధాలా అండగా ఉంటాం సింగపూర్కంటే హైదరాబాదే అత్యుత్తమం అంతర్జాతీయ ప్రమాణాలకు మించి సౌకర్యాలు ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ఐఏఎంసీపై విస్తృత ప్రచారం: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, డ�
అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇవ్వాళ సమగ్రాభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్నది. పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోవటానికి తెలంగాణ ప్రామిసింగ్ యువన�
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మాస్మ్యూచువల్ ఇండియా సెంటర్ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాబోయే ఐదేండ్లలో టైర్-2 నగరాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా
కొలువులు వచ్చేలా రూపకల్పన మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో శిక్షణ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సొంతగా కంపెనీలను స్థాపించి వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకొం
డాటా పరిరక్షణకు చర్యలు భవిష్యత్తులో జరిగేవి సైబర్ యుద్ధాలే ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ రాయదుర్గంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆ�
టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న ఐటీ దిగ్గజం మంత్రి కేటీఆర్ను కలిసిన సంస్థ ప్రతినిధులు.. ఓరుగలుల్లో ఐటీ అభివృద్ధికి గొప్ప భరోసా: కేటీఆర్ వరంగల్లో జెన్ప్యాక్ట్ టెక్ సెంటర్ను ఏర్పాటుచేస్తున్నదని
పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చ.. శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణ�
2030 నాటికి పరిశ్రమ అభివృద్ధే లక్ష్యంగా చర్యలు టాప్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా చేస్తాం తక్కువ ఖర్చులో మెడికల్ డివైజ్ల తయారీ మెడికల్ డివైజెస్ పార్కులో 50 కంపెనీలు 1,424 కోట్ల పెట్టుబడి.. 7 వేల
ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీ కంపెనీ త్వరలో ప్రారంభం మెడికల్ డివైజ్ పార్కులో తొలివిడుత రూ.1424 కోట్లతో 50 పరిశ్రమలు ఏడు వేల మందికి ప్రత్యక్షంగా 15వేల మందికి పరోక్షంగా ఉపాధి వైద్యఖర్చులు తగ్గించేందుకు జ
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర విధానాలు తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీలో కేసీఆర్! జాతీయ రాజకీయాలపై గంటపాటు చర్చలు హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శ�