హనుమకొండ, డిసెంబర్ 27 : తమ సమస్యలను పరిషరించాలని కో రుతూ రేషన్ డీలర్ల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశారు. వినతిపత్రం అం దజేశారు.
రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రులను కలిసిన వారి లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ టీ రవీందర్ రావు, రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఉన్నారు.