మంత్రి కేటీఆర్ | సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది.
అమ్మమ్మ ఊర్లో కేటీఆర్ పాత జ్ఞాపకాలు కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/బోయినపల్లి: ‘మా తాతకు నేనంటే చాలా ఇష్టం. అమితంగా ప్రేమించేవారు. ప్రతిసారి వేసవి సెలవుల్లో నన్ను తీసుకొచ్చేవారు’ అంటూ మంత్రి కేటీఆర్�
బోయిన్పల్లి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఊహించని అభివృద్ధి జరుగుతోందని అన్నారు. తెలంగాణను, తెలంగాణ ప్రజ�
ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా పురపాలకశాఖమంత్రి కేటీఆర్ సూర్యాపేటలో సంతోష్ విగ్రహావిష్కరణ దేశానికి గొప్ప సందేశాన్నిచ్చిన సీఎం: మంత్రి జగదీశ్రెడ్డి దేశం కోసం వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దుబ
రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల సాయం: మంత్రి కేటీఆర్ నకిరేకల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నల్లగొండ ప్రతినిధి, జూన్ 15(నమస్తే తెలంగాణ): పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్�
కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్ కేపీహెచ్బీ కాలనీ, జూన్ 15: గుండెపోటుతో మృతిచెందిన టీఆర్ఎస్ పార్టీ బీమా విభాగం బాధ్యుడు కావేటి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�
సూర్యాపేట : మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అమరుడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతా�
ట్వీట్ చేసిన వెంటనే స్పందించిన మంత్రికదిలిన ఎమ్మెల్యే, యంత్రాంగం తక్షణసాయం రూ.లక్ష అందజేత హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/ మల్యాల, జూన్14: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో ఎప్పుడూ ముందుండే ఐటీశాఖ మంత్రి కేటీఆర్
చేపల వేటకు వెళ్లి నెలక్రితం మృతి మృతుడి కుటుంబానికి 50 వేల సాయం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేసిన మంత్రి సిరిసిల్ల రూరల్, జూన్ 13: చేపల వేటకు వెళ్లి మృతిచెందిన కనకరాజు కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిల
హైదరాబాద్ : ఆరు నెలలు కష్టపడండి.. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగా �