మల్యాల, జూన్ 6 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపెల్లికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా, మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. గంగయ్య మృతదేహన్న�
వ్యాక్సినేషన్పై నేటికీ సరైన వ్యూహంలేదు రాష్ర్టాలకు సరఫరాలో కేంద్రం పూర్తి విఫలం టీకా హబ్లోనే టీకా కొరత దురదృష్టకరం చిన్నచిన్న దేశాలూ ముందే మేల్కొన్నాయి కెనడా ఒక వ్యక్తికి 9 డోసులు ఆర్డర్ చేసింది ఇప�
హైదరాబాద్: దేశంలో కొవిడ్ టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సామర్థ్యానికి తగినట్లుగా రాష్ట్రానిక�
ఢిల్లీ: ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్ స్టాఫ్కు ఢిల్లీ జిప్మర్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప�
కేసీఆర్ ముందుచూపుతోనే వైద్యరంగం బలోపేతం ఏడేండ్లలో 1,600 ఐసీయూ పడకలు, 5 కాలేజీలు త్వరలో మరో 7 వైద్య కాలేజీలు అందుబాటులోకి 10-బెడ్-ఐసీయూ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ నారాయణపేట దవాఖానలో ఐసీయూ ప్రారంభం హైదరాబా�
వెంటనే స్పందిస్తున్న మంత్రిచర్యల కోసం ఆదేశం హైదరాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ): సమ స్య ఏదైనా.. సమయం ఎప్పుడైనా.. దృష్టికొస్తేచాలు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నా రు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ట్వీట్ చేసిన వె
విదేశాల్లో వృథాగా 50 కోట్ల డోసులు కేంద్రం వాటిని దేశానికి తెప్పించాలి టిమ్స్లో 150 పడకల ఐసీయూ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఏర్పాటుకు హైసియా ఆర్థిక సాయం శేరిలింగంపల్లి, జూన్ 4: ఇతర దేశాల్లో మిగిలిపోయిన
హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గురువారం నగరంలోని ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్
హైదరాబాద్ : మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి �
పరిష్కారం కోరుతూ ట్విట్టర్లో విన్నపాలు సంబంధిత కలెక్టర్లకు సూచనలిచ్చిన మంత్రి 5 రోజుల్లో పరిష్కరించండి భూ సమస్యలపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): భూముల సమస్యలను పరిష్కరి�
అధికారులకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు పట్టణ స్థానిక సంస్థల ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు ధీమా హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన పట్టణ స్థానిక సంస్థల ప్రభుత్వ ఉద్యోగుల కుటుం�
జూన్ 9 వరకూ పొడిగించిన ప్రభుత్వం నాలుగు గంటలు పెరిగిన ఆంక్షల సడలింపు మధ్యాహ్నం ఒంటిగంట దాకా అవకాశం తిరిగి ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట అప్పటి నుంచి కఠినంగా లాక్డౌన్ అమలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం న