హైదరాబాద్ : ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివర�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసినవాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని మంత్రి త�
తెలుగు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తుంది.ప్రముఖులు, సామాన్యులు కరోనా బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా, ఈ రోజు ఆయన తనయు�
కేటీఆర్ | కరోనా బారి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని.. 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరఫున టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగ�
హైదరాబాద్ : ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి దీవెనలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షిం�
కొత్త జోనల్ వ్యవస్థ తెలంగాణ సాధించిన విజయంమంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు కేంద్రం ఆమోదం తెలపటం తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని ఐటీ, ప�
సౌదీలోని ఎంబసీ అధికారులతో చర్చ సమస్యకు పరిష్కారం చూపిన కేటీఆర్ చందుర్తి, ఏప్రిల్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల శివారులోని దేవునితండాకు చెందిన గుగులోత్ చిన్నరాములు కుటుంబానికి మంత�
మున్సిపాలిటీలు, నగరాల్లో స్పెషల్ డ్రైవ్ అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్స�
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం యుద్ధప్రాతిపదిక
హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్�
దివ్యాంగుల పరికరాలకు ప్రత్యేక పార్క్ వికలాంగుల సంక్షేమంలో అగ్రభాగాన తెలంగాణ:మంత్రి కే తారకరామారావు 24 కోట్ల రూపాయలతో 16,600 మందికి ఉపకరణాలు పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మ�