‘నమస్తే’ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందనట్విట్టర్లో చూసి రుషిక్ వైద్యానికి హామీ నందిపేట్/మెట్పల్లి, మే 28: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రుషిక్ (4) అనే బాలుడి వైద్యానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే�
ప్రపంచానికంతా తెలంగాణ నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85% కేంద్రానికే రాష్ర్టాలకు, ప్రైవేటుకు కలిపి 15 శాతమే: కేటీఆర్ కరోనాకు వ్యాక్సిన్లతోనే పరిష్కారం డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు
నిర్లక్ష్య వైద్యంపై కఠిన చర్యలకు దిగిన ప్రభుత్వం 5 ప్రైవేటు దవాఖానల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు మరో 64 ప్రైవేటు హాస్పిటళ్లకు షోకాజ్నోటీసులు కేటీఆర్ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలో చర్యలు ప్రైవేటు దవాఖ
రాజన్న సిరిసిల్ల : ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ర�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
గంటల్లోనే ట్వీట్లకు స్పందన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నామంటూ ట్వీట్ చేసిన గంటల్లోనే ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ ఇతర రాష్ర్టాల ప్రజల నుంచీ ఆదరణ, అభిమానాన్ని చూరగొంటున్నారు. కరోనా కాలంలో వ�
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున
మంత్రి కేటీఆర్ మందులు పంపినా నిలువని ప్రాణాలుమేడ్చల్ రూరల్, మే 23: బ్లాక్ ఫంగస్తో మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి మందులు సమకూర్చినా ఫలితం లేకుండా పోయిం
ఈ-పాస్ కోసం రోగి కుటుంబసభ్యుల విన్నపం తక్షణం స్పందించి చర్యలు తీసుకొన్న మంత్రి హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చొరవతో తలసేమియా బాధితులకు ఊరట లభించింది. త�
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ చొరవతో తలసేమియా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. తలసేమియా రోగులకు సరైన సమయానికి రక్తమార్పిడి ఎంత ముఖ్యమో తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో ఈ పా�
ఆయన వల్లే కరోనా నుంచి బయటపడ్డ అడగ్గానే ఆక్సిజన్ బెడ్ ఇప్పించిన్రు కోలుకున్న సత్తుపల్లి వృద్ధురాలి స్పందన సత్తుపల్లి, మే 22: కరోనా నుంచి కోలుకున్న ఓ వృద్ధురాలు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపి�
ట్విట్టర్లో కేటీఆర్ స్పందనపై నెటిజన్ల ప్రశంసలు హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఎంత బిజీగా ఉన్నా కరోనా బాధితుల కోసం నేనున్నానంటూ మంత్రి కే తారకరామారావు సహాయం అందిస్తూనే ఉన్నారు. టెస్టులు చేయించాలని, ద�
పలు ఔషధాల పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ పలకడానికే ఇబ్బందిగా ఉన్నదని వ్యాఖ్య హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): పలకడానికే ఇబ్బందిగా ఉన్న పలు మెడిసిన్స్ పేర్లపై మంత్రి కేటీఆర్ ఫన్నీ ట్వీట్ చేశార�
కరోనా బాధితురాలికి గాంధీలో చికిత్స.. ఆరోగ్యంగా ఇంటికి.. సీసీసీ నస్పూర్, మే 18: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన సాయం ఓ వృద్ధురాలికి ఊపిరిపోసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన పొనగంటి మ