టీ-ఐడియా, టీ-ప్రైడ్ కింద 67 వేల మందికి లబ్ధి రూ.4,800 కోట్ల వరకూ రాయితీలు ఔత్సాహికులకు విరివిగా సహాయం హైదరాబాద్, జనవరి 10 : చిన్నతరహా యూనిట్లు స్థాపించుకొని సొంతకాళ్లపై నిలబడాలనుకొనే వారికోసం ప్రవేశపెట్టిన టీ
ఆత్మీయంగా స్వాగతించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు శనివారం ప్రగతిభవన్లో సమావేశ
ఉపాధి దొరికేదాకా సర్కారుదే బాధ్యత.. రాష్ట్రంలో కొత్తచట్టంకేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యగురుకులాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్వారికి ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులుసమగ్ర చట్ట రూపకల్పనకు చర్యలుమంత్రివ�
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంగళరావునగర్, జనవరి 8: మధురానగర్ కాలనీ లింక్రోడ్డు నిర్మాణంపై మరోసారి అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వెంగ�
అధికారులకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం వివిధ శాఖల పనితీరుపై అంతర్గత అధ్యయనం హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని సృష్టించి వాణిజ్యాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో రాష్ట�
ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంటును తెరవని కేంద్రం గేటు ముందే సకల వనరులున్నా మూసివేత శాపాలుగా మారిన యూపీఏ, ఏన్డీయే విధానాలు ప్లాంటును తెరవొచ్చని నివేదికలన్నీ చెప్పినా వివక్షే రాష్ట్రం తరఫున ప్రోత్సాహకాలిస�
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సీసీఐని వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్పాండేకు గురువారం �
Telangana Gift | సీఎం కేసీఆర్ నాయకత్వం, యువ నాయకుడు, చేనేత - జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.
అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మ
బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట నున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంట
Ktr | టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా మండిపడ్డారు. రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ
సమర్పించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ