జాతీయ సగటు కన్నా రెట్టింపు వృద్ధిరేటు పెట్టుబడుల్లో 80% రిపీట్ ఇన్వెస్ట్మెంట్ కరోనా సంక్షోభ కాలంలోనూ అదే జోరు కేసీఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యం మంత్రి కే తారక రామా
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం టెక్స్టైల్ . ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,573 హ్యాండ్యూమ్స్ న�
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమ�
జనగామ : తమ సమస్యను విన్నవిస్తూ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్యాగ్ చేసి తెలపగా ట్విట్టర్ మేసేజ్కు మంత్రి అర్థరాత్రి సైతం స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ను విచారణ చేయాల్సిందిగా ఆ�
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీహైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర పు�
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిశారు. అంజయ్య క
మెట్పల్లి: పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమల�
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని మంత్రులు కేటీఆర�
మల్యాల, జూన్ 6 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపెల్లికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా, మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. గంగయ్య మృతదేహన్న�
వ్యాక్సినేషన్పై నేటికీ సరైన వ్యూహంలేదు రాష్ర్టాలకు సరఫరాలో కేంద్రం పూర్తి విఫలం టీకా హబ్లోనే టీకా కొరత దురదృష్టకరం చిన్నచిన్న దేశాలూ ముందే మేల్కొన్నాయి కెనడా ఒక వ్యక్తికి 9 డోసులు ఆర్డర్ చేసింది ఇప�
హైదరాబాద్: దేశంలో కొవిడ్ టీకాల కొరతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సామర్థ్యానికి తగినట్లుగా రాష్ట్రానిక�
ఢిల్లీ: ఆస్పత్రిలో విధుల్లో ఉండగా ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని నర్సింగ్ స్టాఫ్కు ఢిల్లీ జిప్మర్ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిప�
కేసీఆర్ ముందుచూపుతోనే వైద్యరంగం బలోపేతం ఏడేండ్లలో 1,600 ఐసీయూ పడకలు, 5 కాలేజీలు త్వరలో మరో 7 వైద్య కాలేజీలు అందుబాటులోకి 10-బెడ్-ఐసీయూ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ నారాయణపేట దవాఖానలో ఐసీయూ ప్రారంభం హైదరాబా�