శామీర్పేట:హుజురాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్య
పది మంది ఉన్నా వాహనం ఏర్పాటు 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ�
వచ్చే బడ్జెట్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్లు అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం నేతన్న, రైతన్నకు సర్కారు చేయూత స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్�
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్
ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ యువకుడు, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు పేదింటి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం జైలు శిక్షలు అనుభవించిన విద్యార్�
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
ట్విట్టర్ మెసేజ్కు మంత్రి స్పందన ఆదుకోవాలని ఎమ్మెల్యేకు ఆదేశం డబుల్బెడ్రూం ఇల్లు, పింఛన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి హామీ హాలియా, ఆగస్టు 10: అద్దె ఇల్లు ఇచ్చేవారు లేక, కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల�
హైదరాబాద్ : రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్లను ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సింగ
నేడు (ఆగస్ట్ 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు క
అసహాయులను ఆదుకొందాం.. వారి ముఖాల్లో చిరునవ్వు చూద్దాం దివ్యాంగుల కోసం ఇప్పటికే వెయ్యి వాహనాలు రెడీ గిఫ్ట్ ఏ స్మైల్కు స్పందించిన నాయకులకు కృతజ్ఞతలు నా వంతుగా 130 వాహనాలు విరాళం మరో 70 కూడా ఇస్తా పురపాలక శా�
శుభకార్యాల్లో నేత వస్ర్తాలే కడదాం మరో మూడేండ్లు ‘నేతన్నకు చేయూత’ కొనసాగింపు చేనేత బడ్జెట్ 1200 కోట్లకు పెంపు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా చేనేత దినోత్సవం పీపుల్స్ ప్లాజాలో వస్త్ర ప్రదర్శన హైదరాబా
తెలంగాణ పింక్ బుక్తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించిన ‘పింక్ బుక్’ను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ జూలై 27న ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ఈ బుక్ మార్గదర్శకంగా ఉంటుంద�
కాళ్లు చచ్చుబడిపోయి ఇంటికే పరిమితమైన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కొత్తపల్లికి చెందిన సతీశ్, ప్రేమ్కుమార్ల శస్త్రచికిత్సకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. శుక్రవారం బాధితులు హైదరాబాద్లో మంత్రిని