రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల సాయం: మంత్రి కేటీఆర్ నకిరేకల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నల్లగొండ ప్రతినిధి, జూన్ 15(నమస్తే తెలంగాణ): పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్�
కుటుంబసభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్ కేపీహెచ్బీ కాలనీ, జూన్ 15: గుండెపోటుతో మృతిచెందిన టీఆర్ఎస్ పార్టీ బీమా విభాగం బాధ్యుడు కావేటి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�
సూర్యాపేట : మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అమరుడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతా�
ట్వీట్ చేసిన వెంటనే స్పందించిన మంత్రికదిలిన ఎమ్మెల్యే, యంత్రాంగం తక్షణసాయం రూ.లక్ష అందజేత హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/ మల్యాల, జూన్14: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో ఎప్పుడూ ముందుండే ఐటీశాఖ మంత్రి కేటీఆర్
చేపల వేటకు వెళ్లి నెలక్రితం మృతి మృతుడి కుటుంబానికి 50 వేల సాయం డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుచేసిన మంత్రి సిరిసిల్ల రూరల్, జూన్ 13: చేపల వేటకు వెళ్లి మృతిచెందిన కనకరాజు కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిల
హైదరాబాద్ : ఆరు నెలలు కష్టపడండి.. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగా �
సమస్య ఏదైనా సత్వర పరిష్కారం మంత్రి పిలుపునకు స్పందించిన ఎమ్మెల్యే గాదరి లారీ డ్రైవర్ కుటుంబానికి రూ.2 లక్షల సాయం అర్వపల్లి, జూన్ 11: భర్తను కోల్పోయి అష్టకష్టాలు పడుతూ ముగ్గురు కూతుళ్లతో జీవనం సాగిస్తున్
రెండో విడతలో 2 లక్షల మందికి రుణాలు రూ.20 వేలు అందజేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయం హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులను ప్రోత్సహించేందుకు రెండో విడతలో 2 లక్షల మందికి రూ.400 కోట్ల రుణాలు ఇవ్వాలని ర�
హైదరాబాద్: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హ