భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడికి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా కిసాన్ విజయోత్సవ సమితి సంస్థ ‘కిసాన్ రత్న’ అవార్డును ప్రకటించింది
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్తో జరిగే ఈ యేటి బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్గా జరిగే ఆ సదస్సులో తెలంగాణ ఐటీశాఖ మంత్రి క�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన మనుమడు, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య
ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు రూపొందించిన త్యాగాల మట్టిలో పూసిన పున్నమి వో పాటల సీడీని గురువారం హైదరాబాద్లోని మేక వెంకటేశం కన్వె�
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ పనులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.119.41 కోట్లతో సిద్దపూర్ చెరువును రి�
కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం రేపే ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన మేడ్చల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నలువైపులా అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్�
మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ జన్మించింది. నేలకొరిగిన 70 ఏండ్ల భారీ వృక్షం మళ్లీ నిలబడింది. ఓ యువకుడి సంకల్పం, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో �
చెట్టు మనిషికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పెంచుతుందని మనందరికీ తెలుసు. భారీ వర్షాలకు నేలకొరిగి కొనఊపిరితో ఉన్న ప్రాణవాయువును ఇచ్చే మహావృక్షానికే ఆయువు పోయాలన్న ఓ యువకుడి సంకల్పం.. రాష్ట్ర మంత్రి క�
తెలంగాణపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం..’ అని గతంలో సీఎం కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశా
ఇంటి సామగ్రి తరలింపు నుంచి వస్తు రవాణా వరకు ప్రతి చోటా ఒకే సమస్య. ట్రక్కు డ్రైవర్ నుంచి ఒకే రకమైన సమాధానం.. ‘వచ్చేటప్పుడు ఖాళీగానే రావాలి సార్. రిటర్న్ డబ్బులు కూడా కలిపే మాట్లాడుతున్నా’. సిరిసిల్ల యువ�