ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభానికి చేరువలో ఉన్నది. ఇందులో అత్యంత అధునాత నమైన, సమర్థమైన పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. తక్కువ ధరల�
నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 24: అభాగ్యులకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారు. ‘సారూ మా కష్టం తీర్చండి.. తలదాచుకొనేం
ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు
హైదరాబాద్ : తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ ఫార్మా హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలశాఖ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన 13 బయో ఏషియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట�
BioAsia | ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (BioAsia) హైదరాబాద్ వేదికగా జరుగనున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్
తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ ప్రేమే మల్లన్న సాగర్ రిజ�
భారత సినీ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారింది ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన�
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ అని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ గ్రౌం
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
అగ్ర హీరో పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 21న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శనివారం మంత్రి కేటీఆర్న�