జగిత్యాల : తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7 అంబెలెన్స్లను బుధవారం మంత్రి కేటీఆర్కు అందజేశారు. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగ�
మనం చెల్లించిన పన్నులను ఇతర రాష్ర్టాల్లో వాడుతున్నరు కేంద్రమే మొత్తం నిధులిచ్చిన్నట్టుగా బండి తప్పుడు ప్రచారం తెలంగాణకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపు గుండు సున్నా 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వలసలు తప్ప
పలు ఆభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన సంగాల మినీ పార్కు ప్రారంభోత్సవం గోన్పాడులో షాదీఖాన నిర్మాణానికి భూమి పూజ గద్వాల న్యూటౌన్: ప్రజల గొంతుకగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్�
సంస్థాగత నిర్మాణంలో అన్ని వర్గాలకు చోటు రేపటికి తొలి అంకం పూర్తి చేయాలి 20 కల్లా అన్ని మండల, పట్టణ కమిటీలు శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశం హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీఆ�
TRS Party | టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ న�
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్లో పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆర్కేపురం �
డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనం: కేంద్ర మంత్రి సింధియా డ్రోన్ల వాడకంతో అనేక ఉపయోగాలు: మంత్రి కేటీఆర్ తెలంగాణలో ప్రారంభమైన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ రంగారెడ్డి, సెప్టెంబర్ 11, (నమస్తే తెలంగాణ): డ్రోన్ టెక్నాలజీ ప్
Thrill City | హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్మించిన అత్యాధునిక థీమ్ పార్క్ థ్రిల్ సిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన ఈ పార్కును �
PLI scheme | టెక్స్టైల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అప్పుడే టెక్స�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్) దాఖలుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు సెప్టెంబర్ 30 వరకూ ఉన్న గడువును డిసెంబర్ 31కి పెంచుతున్నట్లు క
ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి : దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమం జరగనుందని ఈ కార్యక్రమం ప్రారంభానికి అవసరమైన ఏర్ప�
హైదరాబాద్పై పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంస రాష్ట్రంలో సాంకేతిక వినియోగం అత్యద్భుతం తెలంగాణపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు విద్యార్థుల సృజనాత్మకతపై సభ్యుల ఆశ్చర్యం ఐటీలో రాష్ట్ర ప్రగతిపై మంత్రి కేటీఆ�
ఆ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం కార్మికుల నెలవారీ ఆదాయం రూ.15 వేలు మించింది చేనేతపై సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చేనేత రంగానికి చెందిన వివిధ ప�