కేరళ రాష్ట్రం నుంచి ‘కిటెక్స్’ అనే కంపెనీ తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్టు ఓ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త చదివిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ కంపెనీ సీఈఓ
ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండి ఉభయ గోదావరి లా తలపిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించబడిన పెండ్యాల నగేష్�
బండ్లగూడ : ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని, రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం బం�
బంజారాహిల్స్ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్వీ కార్యకర్తలమీద కర్రలతో దాడి చేసిన ఘటనలో నిందితులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అ�
గోల్నాక : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర�
విచారణ అక్టోబర్ 20కి వాయిదా డగ్స్ కేసును కేటీఆర్కు ముడిపెట్టొద్దు చిత్తం వచ్చినట్టు మాట్లాడ వద్దు.. ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టొద్దు పరువు నష్టం కేసు విచారణలో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఆదేశ
స్థలాల సమస్యపై సబ్కమిటీ నజర్ సబ్కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కేటీఆర్ అధ్యక్షతన సబ్కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అనధికారిక లేఅవుట్స్, ప్లాట్లు, గ్రామకంఠంపై పరిశీలన సమగ్ర పరిష్కారాలతో ప్రభు�
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా మారుమూల ప్రాంతాలకూ సేవల విస్తరణ కేటీఆర్ ముందుచూపుతో వడివడిగా అడుగులు భవిష్యత్తు ఉన్న కోర్సులపై ప్రత్యేక దృష్టి ప్రముఖ సంస్థలు, పరిశ్రమలతో ఒప్పందాలు హైదరాబాద్/ సిటీబ�
బంజారాహిల్స్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్వీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు పాశవికంగా దా�
KTR defamation case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఈడీ కేసులకు సంబంధించి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిని సిటీ సివిల్ క�
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR Revanth | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ �