రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
బెంగళూరులో ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన సిలికాన్ వ్యాలీలో కనీస సదుపాయాలైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని ఖాతాబుక్ సీఈవో, హౌసింగ్.కామ్ సీవోవో రావిశ్ నరేశ్ అసహనం వ్యక్తంచేశ�
కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం న�
ప్రశంసించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ షాద్నగర్, ఏప్రిల్ 1: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పనితీరును మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగ�
తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేత
తెలంగాణలో పెట్టుబడుల వరద పారించేందుకు చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారం పర్యటనలో 35 బిజినెస్ మీటింగ్లు నిర్వహించామన్నారు. నాలుగు సెక్టార్ రౌం�
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప�
రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ పరిశోధనలకు అపార అవకాశాలు ఫైజర్, జాన్సన్, జీఎస్కే ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపు వచ్చే బయో ఏషియా సదస్సుకు రావాలని ఆహ్వానం హైదరా
ఆఫీసు ఏర్పాటుకు రెడీ.. ఐదేండ్లలో 1000 మందికి ఉద్యోగాలు ఫైజర్, జాన్సన్, జీఎస్కే ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపు రాష్ట్రవ్యాప్తంగా ఔషధ పరిశోధనలకు అపార అవకా
హైదరాబాద్తో ఇంటర్ సిటీ రిలేషన్స్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ కీలక ప్రకటన ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీలో సహకారం హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా అభివృ�
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముంద�
రండి.. భాగ్యనగరిలో పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు నగరంలో ఇప్పుడు స్తబ్ధత వచ్చిందని, అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరమే ఐట
జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలం�