మెటావర్స్.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇదే. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంల�
స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్యేలు అరూరి, నన్నపునేని 20న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎల్బీ కళాశాల మైదానంలో 20 వేల మంది ప్రతినిధులతో సభ
సీఎం కేసీఆర్ సారథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప�
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రాణదాత. ఒక వైపు ప్రాణాలు నిలిపే వాక్సిన్లను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నాం. బల్క్డ్రగ్స్కి తెలంగాణ కేంద్రం, ఇప్పుడు మెడికల్ ఎక్యూప్మెంట్లు తయారు చేసి ప్రాణాలు కా
వరంగల్ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రూ.2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళ
రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబే�
రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో క�
పట్టణాల్లో 86.04 శాతం వసూలు సిరిసిల్ల మున్సిపాలిటీలో అత్యధికం నెలాఖరు వరకు చెల్లిస్తే 5 % రాయితీ హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల�
ముంబైకి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్(బీఎస్వీ) రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ�
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చే యాలని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో క�
ధాన్యం కొనకపోతే తరిమికొడదాం ఇది అన్నదాత ఆందోళనే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘యాసంగిలో వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ప్రత�
బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన �