ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన�
టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు... అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రా
మణిదీపం మన తెలంగాణ తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబ�
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై-సాగి) పథకం అమలులో తెలంగాణ చరిత్ర సృష్టించింది. పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో మన గ్రామాలు అగ్రభాగాన నిలిచాయి.
రూ. 246 కోట్లతో ఏర్పాటు చేసిన స్విట్జర్లాండ్ సంస్థ ప్రారంభించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్/మేడ్చల్/శామీర్పేట్, ఏప్రిల్ 25: జీనోమ్ వ్యాలీలో మరో విదేశీ సంస్థ కొలువుదీరింది. స్విట్జర్లాండ్�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ సంస్థ సేవలు కొత్త తరం ఓటర్ల కోసం డిజిటల్ మీడియా కీలకం 2023 ఎన్నికల వరకు ఐప్యాక్తో ఒప్పందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెల
జర్నలిస్టు షేర్ చేసిన స్కూల్ ఫొటోపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను జర్నలిస్టు క్రిష్రాజ్మురారి శనివారం ట్విట్టర్లో పో�
రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, పల్లె ప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించనున్న ప్రపంచ వ్యాణిజ్య సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు పరిశ్రమలశాఖ మంతి కే తారకరామారావు హాజరవుతారని సమాచారం.
కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణపై వివక్ష, రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీని నిలదీశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఆటతీరుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ధ
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ