TRS | టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో క
పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీయే వారధి పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం పటిష్ఠం కార్యకర్తలైనా.. నేతలైనా పార్టీయే సుప్రీం విపక్షాల నిజస్వరూపం బయటపెట్టండి ఒక్కొ�
బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతలు స్వీకరణ విద్యాభివృద్ధికి కృషి: లింబాద్రి త్వరలోనే పూర్తిస్థాయి పాలకవర్గం నియామకం హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత �
పుట్టపాక మహిళ ఆవిష్కరణ ఆమె చదువుకున్నది ఆరో తరగతే. అయితేనేం, తలపండిన నేత కళాకారులను తలపించేలా తేలియా రుమాళ్ల తయారీలో అద్భుతాలు సృష్టిస్తున్నది. రసాయనాల ఊసే లేకుండా, సహజసిద్ధమైన రంగులద్దుతూ గల్ఫ్ దేశాల�
వాసుదేవరెడ్డి | రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్ను తెలంగాణ భవన్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు
ట్యాంక్బండ్ కొత్త సొబగులు అద్దుకుంటున్నది. హైదరాబాద్- సికింద్రాబాద్ల మధ్య వారధిగా ఉన్న ఈ బండ్ పరిసరాలను హెచ్ఎండీఏ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది.
పహాడీషరీఫ్ : చెత్త డంపింగ్తో జల్పల్లి పెద్ద చెరువుకు పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులను కాపాడి వాటికి పూ�
మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం | మరికొద్దిసేపటల్లో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పార్టీ సంస
స్వరాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ సాధిస్తున్న విజయపరంపరలో తాజా ఘట్టం.. హైదరాబాద్లో ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడం. పెట్టుబడిదారులు, పారిశ్ర�
హైదరాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ): రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఆదివారం ప్రగత
ముఖ్యమంత్రి కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులుహైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులు పాల్గ�
ఈ ఫొటో చూశారా ! పచ్చటి అందాలతో కేరళను తలపిస్తుంది కదూ !! కానీ ఇది మన హైదరాబాదే ! అది కూడా నగరం నడిబొడ్డున గల బంజారాహిల్స్ రోడ్ నుంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో గల లోటస్ పాండ్.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సన్ ఫౌండేషన్ రూ.3 కోట్లు విరాళం అందించింది. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు జెమినీ టీవీ తెలుగు అధినేత పీ కిరణ్ చెక్క