ట్విట్టర్ మెసేజ్కు మంత్రి స్పందన ఆదుకోవాలని ఎమ్మెల్యేకు ఆదేశం డబుల్బెడ్రూం ఇల్లు, పింఛన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి హామీ హాలియా, ఆగస్టు 10: అద్దె ఇల్లు ఇచ్చేవారు లేక, కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల�
హైదరాబాద్ : రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్లను ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సింగ
నేడు (ఆగస్ట్ 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు క
అసహాయులను ఆదుకొందాం.. వారి ముఖాల్లో చిరునవ్వు చూద్దాం దివ్యాంగుల కోసం ఇప్పటికే వెయ్యి వాహనాలు రెడీ గిఫ్ట్ ఏ స్మైల్కు స్పందించిన నాయకులకు కృతజ్ఞతలు నా వంతుగా 130 వాహనాలు విరాళం మరో 70 కూడా ఇస్తా పురపాలక శా�
శుభకార్యాల్లో నేత వస్ర్తాలే కడదాం మరో మూడేండ్లు ‘నేతన్నకు చేయూత’ కొనసాగింపు చేనేత బడ్జెట్ 1200 కోట్లకు పెంపు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా చేనేత దినోత్సవం పీపుల్స్ ప్లాజాలో వస్త్ర ప్రదర్శన హైదరాబా
తెలంగాణ పింక్ బుక్తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించిన ‘పింక్ బుక్’ను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ జూలై 27న ఆవిష్కరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ఈ బుక్ మార్గదర్శకంగా ఉంటుంద�
కాళ్లు చచ్చుబడిపోయి ఇంటికే పరిమితమైన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కొత్తపల్లికి చెందిన సతీశ్, ప్రేమ్కుమార్ల శస్త్రచికిత్సకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. శుక్రవారం బాధితులు హైదరాబాద్లో మంత్రిని
సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రయోజనం మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ వినతి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ�
ఆదిలాబాద్లో సంస్థకు అన్ని వనరులు ఇప్పటికే 772 ఎకరాల్లో ప్లాంటు విస్తరణ 170 ఎకరాల ఏర్పాటయిన టౌన్షిప్ 4.8 కోట్ల టన్నుల లైమ్స్టోన్ డిపాజిట్ రాష్ట్రం నుంచి సహకారం అందిస్తాం సింగరేణి బొగ్గు సరఫరాకు సిద్ధం �
ట్వీట్ చేసిన 24 గంటల్లోనే నిరుపేద చదువుకు భరోసావిద్యార్థిని కృతజ్ఞతలు.. గుడ్లక్ చెప్పిన మంత్రిహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): న్యాయవిద్య అభ్యసించేందుకు సాయం చేయండంటూ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే ఓ ప�
భారత హాకీ జట్టు, రవి దహియాకు సీఎం కేసీఆర్ అభినందనలు హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన యువ రెజ్లర్ రవికుమార్ దహియాతో పాటు కాంస్యం సాధించిన భారత �
హైదరాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్ను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమల 1996 నుండి
60 లక్షల సభ్యులతో అజేయశక్తిగా టీఆర్ఎస్ మనందరి కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మీ యోగక్షేమాలు ప్రధానకార్యదర్శుల బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ 80 మంది కార్యకర్తల కుటుంబీకుల