పాతనగరం, కొత్త నగరమని మాకు తేడా లేదు.. కాంగ్రెస్ హయాంలోకన్నా ఎక్కువ నిధులిచ్చాం మూసీపై 14 వంతెనలు తప్పక నిర్మిస్తాం పాతనగరాభివృద్ధిపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ అహర్నిశలు శ్రమించి తీర్చి దిద్దుతాం హైద
ఎమ్మెస్ఎంఈలకు చేసిందేమీ లేదు రాష్ట్ర పాలసీలతోనే పెట్టుబడుల ఆకర్షణ మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో పారిశ్రామికరంగానికి కేంద్ర ప్రభుత్వం �
పాతబస్తీ అభివృద్ధికి గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిధులిచ్చాం ఏడేండ్లలో 14,887 కోట్లు ఖర్చుచేశాం ఓల్డ్సిటీ మెట్రోకి కట్టుబడి ఉన్నాం చార్మినార్కు అవసరమైతే అదనపు నిధులు ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు ఏ పార్టీ
అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం లేఖలు మంత్రి కేటీఆర్కు వక్ఫ్ బోర్డు చైర్మన్ కృతజ్ఞతలు హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): జీవో నంబర్ 15 ప్రకారం వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదన్న విధాన
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్లో ప్రస్తావించారు. రక్షణ శాఖ అధీనంలో సికింద్ర�
మెహిదీపట్నం : గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌక�
Hyderabad | వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ