ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్లో పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆర్కేపురం �
డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనం: కేంద్ర మంత్రి సింధియా డ్రోన్ల వాడకంతో అనేక ఉపయోగాలు: మంత్రి కేటీఆర్ తెలంగాణలో ప్రారంభమైన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ రంగారెడ్డి, సెప్టెంబర్ 11, (నమస్తే తెలంగాణ): డ్రోన్ టెక్నాలజీ ప్
Thrill City | హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్మించిన అత్యాధునిక థీమ్ పార్క్ థ్రిల్ సిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన ఈ పార్కును �
PLI scheme | టెక్స్టైల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. అప్పుడే టెక్స�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్) దాఖలుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు సెప్టెంబర్ 30 వరకూ ఉన్న గడువును డిసెంబర్ 31కి పెంచుతున్నట్లు క
ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి : దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమం జరగనుందని ఈ కార్యక్రమం ప్రారంభానికి అవసరమైన ఏర్ప�
హైదరాబాద్పై పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశంస రాష్ట్రంలో సాంకేతిక వినియోగం అత్యద్భుతం తెలంగాణపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు విద్యార్థుల సృజనాత్మకతపై సభ్యుల ఆశ్చర్యం ఐటీలో రాష్ట్ర ప్రగతిపై మంత్రి కేటీఆ�
ఆ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం కార్మికుల నెలవారీ ఆదాయం రూ.15 వేలు మించింది చేనేతపై సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చేనేత రంగానికి చెందిన వివిధ ప�
గిరిజన విద్యార్థి ట్వీట్కు స్పందననవాబ్పేట, సెప్టెంబర్ 7: ఇద్దరు చిన్నారుల కుటుంబ పరిస్థితి బాగోలేదని, వారిని ఆదుకోండి సార్.. ప్లీజ్ అంటూ ఓ విద్యార్థి చేసిన ట్వీట్కు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర
TRS party | తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ కొంత మంది ఎగిరెగిరి పడుతున్నారు. టీ - కాంగ్రెస్, టీ - బీజేపీ.. కేసీఆర్
ప్రభుత్వ చర్యలతో తక్కువ కేసులు భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవాలి మహీంద్రా ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అమీర్పేట్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో కరోనా వ్యాప్త�
కవాడిగూడ : ట్యాంక్బండ్ వద్ద గల జలవిహార్లో మంగళవారం జరిగే టీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశానికి ప్రతి డివిజన్ నుంచి వంద మంది తరలి వచ్చి విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు �
కొండాపూర్ : తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ), ఐకియాలు సంయుక్తంగా సోమవారం ఐకియా స్టోర్లో ఒక రోజు హ్యాండ్లూమ్ మేళాను నిర్వహించారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష�