హైదరాబాద్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. రూ.16 వేల కోట్లతో ఇక్కడ 6 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ కూడా రూ.16,204 కోట్ల
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పర సహకారంతో పరిషరించుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
గ్లోబల్ మల్టీబ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెస్టారెంట్ టెక్, డిజిటల్ టెక్, ఎం�
తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు
హైదరాబాద్కు మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ల్యాబ్ను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్టు యూరోఫిన్స్ ( Eurofins ) సంస్థ ప్రకటించింది. దాదాపు రూ.1000 కోట్లత�
విప్లవాత్మకమైన ప్రభుత్వ, పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిదేండ్లలోనే 47 బిలియన్ డాలర్ల(రూ.4 లక్షల కోట్లకు పైగా)విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావ
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మరో ఘనతను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియా ప్రభావశీలుర జాబితాలో ఆయనకు చోటుదక్కింది. టాప్-30 జాబితాలో 12వ స్థానంలో కేటీఆర్ నిలిచారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్ఫ్లూయన్సర్స్ లిస్ట్లో మన దేశం నుంచి ఇద్దరు య�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత మొదటి సారిగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.