కేంద్ర ప్రభుత్వంపై రా ష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్చేశారు. దేశ ప్రజలను మోసంచేస్తూ, తెలంగాణకు అన్యాయంచేస్తున్న కేంద్రంపై ధ్వజమెత్తారు
ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి.పెట్టుబడులను తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున�
రూ.1,040 కోట్లతో రాష్ట్రంలో భువి ఇథనాల్ ప్లాంట్ హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టగా..తాజాగా ఈ జాబితాలోకి భువ
బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తాతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో బోయింగ్ �
హైదరాబాద్ వంటి మహానగరాలకు దీటుగా ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్నది. తన పరిధులను నానాటికీ విస్తరించుకుంటున్నది. అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. ఇతర పట్టణాలు, నగరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నద�
ఎనిమిదేండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏం సాధించింది? ఎనిమిదేండ్ల స్వయం పాలన భవిష్యత్ తరాలకు ఏం అభయం ఇస్తున్నది? ఎనిమిదేండ్ల తెలంగాణ మట్టి బిడ్డల వెతలకు, గోసలకు పరిష్కారమేమైనా చూపిందా?… తరచూ విన్పిస్త
రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు..తాజాగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మరో 4 కంపెనీలు �
‘ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే’ అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. మన ‘మిషన్ భగీరథ’ను కాపీ కొట్టి.. కనీసం కృతజ్ఞతైనా తెలుపకపోగా.. ఇప్పుడు తెలంగాణలో ఇంటింటికీ తామే ‘జల్ జీవన్ మిషన్' ద్వారా నల్లా నీళ్లు
తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందిస్తున్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానస పుత్రిక లాంటి మిషన్ భగీరథ పథకం ద్వారా అని, కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా కాదని ఐటీ, ప�
గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ర�
2.71 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షల ఉద్యోగాల కల్పన టీఎస్ఐపాస్తో ఎనిమిదేండ్లలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ దక్షిణ భారతంలోనే బెస్ట్సిటీగా హైదరాబాద్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 30 (నమస్త
ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ను రద్దు చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్�