హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల ఎదుగుదలను వివరిస్తూ సక్సెస్ స్టోరీలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఏర్పాటు చేసిన తొలి సభకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. మొదటిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు నీరాజనం పలిక�
గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము ఓటమి పాలైనా ఏడాది కాలంలో జరిగే ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామ�
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర
Minister KTR | రాష్ట్ర మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జల వనరుల సమావేశాల్లో కీలక ఉపన్యాసం చేయాలని పిలుపు వచ్చింది.
శక్తివంచన లేకుండా కష్టపడుదాం. జిల్లాను స్వచ్ఛసర్వేక్షణ్లో అగ్రగామిగా నిలుపుదాం’ అనే నినాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ముందుకుసాగుతున్నది. పల్లెలు మురిసేలా, పట్టణాలు మెరిసేలా సకల హంగులు కల్�