తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతమని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ స్నేహ సంబంధాల్లో భాగంగా రాల్ఫ్ బ్రింకాస్ నేతృత్వంలోని ఆరుగ�
దేశాభివృద్ధిని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశ మందిరంలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. శాసనసభ సంయుక్త సమావేశం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరస్పరం పలకరించుకున్నారు.
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. అందరూ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్
ఎప్పటికైనా సక్సెస్ మాత్రమే నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు ఆయన కొన్ని గణాంకాలను జోడించారు. తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిది సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధి సాధించిందని ట్విట్టర్
గురువారం ప్రారంభం కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు.
రాష్ట్రంలో పట్టణాలకు మహర్దశ పట్టింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించటంలో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది.
‘కుక్క తోక వంకర’ అన్నట్టు ఉన్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్టని ఆ పత్రిక.. తెలంగాణ వ్యతిరేక అంశాలపై మాత్రం వల్లమాలిన ప్రేమ చూపుతున్నది.
ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నద�
ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’లో పనులు పూర్తయిన పాఠశాలల ప్రారంభోత్సవాలు బుధవారం జరుగనున్నా యి.
జమ్మికుంట గడ్డపై మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రభంజనం సృష్టించింది. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, ప్రదర్శనల నడుమ వేలాది మంది తరలిరాగా, మధ్యాహ్నం వరకే సభా స్థలి డిగ్రీ, పీజీ కాలేజీ మైదానం క�
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.