సమైక్యరాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే నేటికి కంటి నుండి కన్నీరు కాదు, నెత్తురు కారుతుంది. తెలంగాణలో గోదావరి, కృష్ణా జీవనదు లు పారుతున్నా మడి తడవని దుఖంతో తెలంగాణ రైతాంగం తల్లడ�
మన రాజధానిలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం చాలా సంతోషించాల్సిన అంశమని, హైదరాబాద్లో క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా మారిందని, వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడటం చాలా సులభం. కానీ రెండిటిని అర నిమిషం కోసం ఇది చెప్పి, ఇంకో అర నిమిషంలో అది చెప్పి మళ్లీ రెండిటిని కలిపి అర్థవంతంగా చెప్పడం గొప్ప విషయం.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంత్రిక కేటీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగ సుందరంగా రూ పుదిద్దుకున్నది. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్�
రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ నిర్ణయాలను శనివారం శాసనసభ ముందుంచారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
KTR | తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలిపారు. తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబసభ
KTR | రైతులను కూలీలను చేస్తం.. వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం.. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వం.. ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం.. మోటార్లకు మీటర్లు పెట్టాల్లె.. డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలని కొంతమంది చావగొడత�
తెలంగాణలో వైద్య సౌకర్యాల గురించి ఇవాళ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. వైద్య మంత్రి హరీష్రావు నేతృత్వంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇవాళ వైద్యం ప్రజలకు తెలంగాణలో బ్రహ్మాండంగా అందుతున్నదని �