రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
Minister KTR | అన్నిసార్లు అన్నింటినీ అక్షరాల్లో చెప్పలేం.. కొన్నిసార్లు మన మనసులోని భావాలను చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఒక్క సైగతో మన ఫీలింగ్ మొత్తాన్ని చెప్పేయొచ్చు. మాటలకందని అనురాగాన్ని,
పారిశ్రామిక రంగంలో మార్పులు రావాలి మేం చెప్తే రాజకీయం చేస్తున్నారు పారిశ్రామిక సమాఖ్యలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి 35 ఏండ్లలోనే చైనా అగ్రరాజ్యంగా ఎదిగింది విధానాల్లో లోపంతోనే వెనుకబడి ఉన్నాం పెద్ద రాష్ర
కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు మేడ్చల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు మేడ్చల్ జి�
రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ను తయారు చేయాలని ఆ శాఖ అధికారులను చేనేత, జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప
సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు ట్విట్టర్ ద్వారా విజ