కరోనా బాధితురాలికి గాంధీలో చికిత్స.. ఆరోగ్యంగా ఇంటికి.. సీసీసీ నస్పూర్, మే 18: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేసిన సాయం ఓ వృద్ధురాలికి ఊపిరిపోసింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన పొనగంటి మ
200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించిన గ్రీన్ కో సంస్థను అభినందించిన మంత్రి కే తారకరామారావు కేంద్రం ఆక్సిజన్, ఔషధాల కోటా పెంచడంపట్ల హర్షం రాష్ట్రంలో ఆక్సిజన్, కీలక ఔషధాల కొరత లేదని వెల్లడి దేశానిక�
దవాఖానను తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ రోగి బంధువులు ఐటీశాఖ మం
అడిగిన వెంటనే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందజేత మంచిర్యాల టౌన్, మే 15 : కరోనా బాధితులకు అండగా నిలిచి ఔదార్యాన్ని చాటుకొంటున్నారు మంత్రి కేటీఆర్. విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల మండల అధ్యక్షుడు రావుల రమేశ�
అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిస
2020, మార్చి 25 తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులు విజయపురి సౌత్, పంచలింగాల, గరికపాడు, పొందుగుల! దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్న ఆ సమయంలో తమ సొంత రాష్ట్రంలోకి వెళ్లడానికి ఎన్ఓసీలు సంపాదించి హైదరాబాద్ నుంచి 200 కిల�
వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్ 1 జాతీయ సగటు కన్నా మనమే ముందు 45 రోజుల్లో అందరికీ టీకాలు వేయగలం.. కానీ వ్యాక్సిన్ కొరతే అసలు సమస్య ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక హెల్ప్డెస్క్ల�
రూ.8 కోట్ల విలువైన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తామన్న గ్రాన్యూల్స్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతి వారం కోటి పారాసిటమల్- 500ఎంజీ మందులను ఉచితంగా అందించేందుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమి�
నోరు తెరిస్తే అన్నీ అసత్యాలే లేని బంధుత్వాలతో ముడి నిజాలకు మసిబూసే యత్నం హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వాస్తవాలకు మసిబూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. లేని బంధుత్వాలు అంటగట్టడంలో సిద్ధహస్తుడు. నోరు త�
ఆదిలాబాద్ : పౌరసంఘం కోసం రెండు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రే
యాదాద్రి భువనగిరి : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భ�
గంటల వ్యవధిలోనే రెమ్డెసివిర్ అందజేత కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 27: ఆపదలో ఉన్న వారికి తానున్నానని భరోసా కల్పించే మంత్రి కేటీఆర్.. మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. మంచిర్యాలక
హైదరాబాద్ : రేపు మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్ర�