సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ విజేతకు ట్రోఫీ ప్రదానం చేసిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో క్రీడల�
కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జ
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నార�
అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఉద్యోగార్థులను డబుల్ ధమాకా వరించింది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరోవైపు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ట
ఉన్న త విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించినా పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచా రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్
యువత వ్యాపారవేత్తలుగా రాణించాలని, ఇందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తుపై సృష్టమైన అవగాహన, లక్ష్యంతో ఉండాలని.. గొప్ప ఆలోచనలు, పట్టు
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట
సరస్వతీ, లక్ష్మీ కటాక్షాల కోసం సంక్షేమ పథకాలు మిషన్ భగీరథతో తీరిన మహిళల నీటి కష్టాలు రూ.100 కోట్లతో ప్రభుత్వ మహిళా వర్సిటీ మహిళా దినోత్సవంలో మంత్రి కే తారకరామారావు సంగారెడ్డి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళ
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్లో సంస్థకిది నాల్గో డాటా సెంటర్ అవగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టన�
మంత్రి కేటీఆర్ మరోసారి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్, ఎన్ఐటీలో సీటు సాధించిన ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లు కావేరి, శివాని చదువులకు పూర్తి భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు �
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 3 రోజులే. మహిళా సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అని ఆనందంగా చెప్తున్నా.
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని