కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు మేడ్చల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు మేడ్చల్ జి�
రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ను తయారు చేయాలని ఆ శాఖ అధికారులను చేనేత, జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప
సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు ట్విట్టర్ ద్వారా విజ
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభానికి చేరువలో ఉన్నది. ఇందులో అత్యంత అధునాత నమైన, సమర్థమైన పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. తక్కువ ధరల�
నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 24: అభాగ్యులకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారు. ‘సారూ మా కష్టం తీర్చండి.. తలదాచుకొనేం
ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు
హైదరాబాద్ : తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ ఫార్మా హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలశాఖ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన 13 బయో ఏషియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట�
BioAsia | ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (BioAsia) హైదరాబాద్ వేదికగా జరుగనున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్
తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ ప్రేమే మల్లన్న సాగర్ రిజ�