ప్రధాని మోదీ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్తు రంగాలను దివాళా తీయించే యత్నం చేస్తున్నారు. కేంద్రం చర్య వల్ల రైతులతోపాటు నాయీబ్రాహ్మణులు, రజకులు, నేతన్నలు ఇలా ప్రతి రంగానికి ఇస్తున్న సబ్సి
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�
స్వరాష్ట్రంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన ‘గ్రామజ్యోతి’ గ్రామాల ముఖరూపం మార్చేసింది.
ఆ చదువుల తల్లి భవిష్యత్తు అంధకారం కాకుండా మనసున్న మంత్రి కేటీఆర్ నేనున్నానని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు లేని అనాథ రుద్ర రచన. పైగా పేదరికం ఆమెను చదువుల్లో పైకి వెళ్లకుండాఅడ్డుపడబోయింది.
కేబీఆర్ పార్క్లో తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. ఒక మాతృమూర్తి రాసిన లేఖ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హృదయాన్ని కదిలించింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కులోని నెమళ్లను చూసి తమ ఐదేండ్ల బాలుడ
సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. మేము ఇచ్చే వాళ్లం.. మీరు తీసుకొనే వాళ్లు అనే తరహాలో వ్యవహరిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు
‘గంగా జమునీ తహ్జీబ్' సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ క�
కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఆయనను పల్లెత్తు మాటన్నా తెలంగాణ సమాజం ఊరుకోదనీ ప్రతిపక్షాలకూ తెలుసు. కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో ఉనికిలోకి రాలేమనీ వాళ్లకు అనుభవమే.
అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో చరిత్రాత్మక సన్నివేశం చోటుచేసుకొన్నది. భారతదేశ అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపెట్టాలన్న తీర్