నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ పనులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.119.41 కోట్లతో సిద్దపూర్ చెరువును రి�
కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం రేపే ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన మేడ్చల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నలువైపులా అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్�
మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ జన్మించింది. నేలకొరిగిన 70 ఏండ్ల భారీ వృక్షం మళ్లీ నిలబడింది. ఓ యువకుడి సంకల్పం, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో �
చెట్టు మనిషికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పెంచుతుందని మనందరికీ తెలుసు. భారీ వర్షాలకు నేలకొరిగి కొనఊపిరితో ఉన్న ప్రాణవాయువును ఇచ్చే మహావృక్షానికే ఆయువు పోయాలన్న ఓ యువకుడి సంకల్పం.. రాష్ట్ర మంత్రి క�
తెలంగాణపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం..’ అని గతంలో సీఎం కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశా
ఇంటి సామగ్రి తరలింపు నుంచి వస్తు రవాణా వరకు ప్రతి చోటా ఒకే సమస్య. ట్రక్కు డ్రైవర్ నుంచి ఒకే రకమైన సమాధానం.. ‘వచ్చేటప్పుడు ఖాళీగానే రావాలి సార్. రిటర్న్ డబ్బులు కూడా కలిపే మాట్లాడుతున్నా’. సిరిసిల్ల యువ�
Minister KTR | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్త�
హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం అన్న శీర్షికతో ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయ�
మంత్రి కేటీఆరకు ఓ మహిళ ట్వీట్ తనను ఆదుకోవాలని వేడుకోలు తక్షణమే స్పందించిన మంత్రి సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ ):ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. నమ్ముకున్న వ్యక్తి కోసం అమ్మానాన్నలను కాదని అతడ�
ఎమ్మెల్యే జోగు రామన్న సీసీఐ సాధన కమిటీ ఆందోళన ఆదిలాబాద్లో జాతీయ రహదారి దిగ్బంధం కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఆదిలాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరి�
తెలంగాణలో ఐటీ రంగం గత ఏడేండ్లలో విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాకల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ర్టానికి, ప్ర త్యేకించి హైదరాబా�
తెలంగాణ అభివృద్ధి చూసి ఇంత అక్కసు కేసీఆర్ పాలనను చూసి కండ్లల్లో నిప్పులు మన గుండెల్లో గునపాలు దింపుతున్నారు పార్లమెంట్లో అసహ్యంగా మాట్లాడారు తెలంగాణకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే విశ్వాసం కల్పించాల
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
పెండింగ్లో ఉన్నవి పరిష్కారం.. కొత్తవారికి మంజూరు 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామని పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ, �