ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతున్నదని, ఈ ప్రాంతం పచ్చబడటం బీజేపీక�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూ�
పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. మైకులు ఆపేసి, ఎలాంటి చ�
భవిష్యత్తులో నాలాలపై దురదృష్టకర ఘటనలు, ప్రమాదాలు జరిగితే అందుకు ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని వ్యాఖ్యలు రాజ్యసభ సాక్షిగా అసంబద్ధ మాటలు.. మోదీ తీరుపై తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదం
సాయికుమార్గౌడ్.. నిన్నటి మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ స్కూల్లో అతడు పాడిన *జ్ఞానీకేమెరుక* పాటను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు. ఆ బాలుడి గొంతులోని జీరతనం అందరినీ క�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రేపు పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ�
ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు, దిగ్గజ కంపెనీలకు నెలవైన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైల్ కోచ్ల తయారీ, ఎగుమతికి కేంద్రం కానున్నది. రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద మేధా సర్వో సంస్థ ఏర్పాటుచేస్తున్న రైల్ కోచ్�
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
ప్రపంచ చాంపియన్ యువ భారత్పై ప్రశంసలు ప్లేయర్లందరికీ 40 లక్షల నజరానా న్యూజిలాండ్: వెస్టిండీస్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన భారత యువ క్రికెటర్లు అదరహో అనిపించారు. శనివారం అర్ధరాత్రి ఇంగ్లండ్తో జరిగి�
చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస సాయం చేయడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 80 శాతం కాలం గడిచిపోయినా నేతన్నలకు చేయూతనివ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
జిల్లాకేంద్రంలో పర్యటించనున్న అమాత్యుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మార్కండేయ జయంతి శోభాయాత్రకు హాజరు భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, పద్మశాలీ సంఘం నేతలు రాజన్న సిరిసిల్ల, �