తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను బలవంతపెట్టిన కేంద్రమంత్రి అజయ్భట్ హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సంక్షోభ పరిస్థితులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బీజేపీకే సాధ్యం అన్నట్టు కనిపి�
స్వచ్ఛతే లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు జనాభా అవసరాలకు అనుగుణంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
Minister KTR | అన్నిసార్లు అన్నింటినీ అక్షరాల్లో చెప్పలేం.. కొన్నిసార్లు మన మనసులోని భావాలను చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఒక్క సైగతో మన ఫీలింగ్ మొత్తాన్ని చెప్పేయొచ్చు. మాటలకందని అనురాగాన్ని,
పారిశ్రామిక రంగంలో మార్పులు రావాలి మేం చెప్తే రాజకీయం చేస్తున్నారు పారిశ్రామిక సమాఖ్యలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి 35 ఏండ్లలోనే చైనా అగ్రరాజ్యంగా ఎదిగింది విధానాల్లో లోపంతోనే వెనుకబడి ఉన్నాం పెద్ద రాష్ర