కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారదోలింది, నల్లగొండను దేశానికే ధాన్యపు కొండ
ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని విజ్ఞప్తిచేసింది
రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస
మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని అమిత్షా తనకు చెప్పిండని రాజగోపాల్రెడ్డి నారాయణపేటలో చెప్పిండు. ఇదే మాటలు బీజేపీ నేతలు దుబ్బాకలో, హుజూరాబాద్లో చెప్పిన్రు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ చ�
రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష రాష్ర్టాల విషయం. హిందీని బలవంతంగా రుద్దడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటం బ్రిటిష
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
ఫ్రీడం బ్రాండ్తో వంట నూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్)... రాష్ట్రంలో రిఫైనరీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్కు సమీపంలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
మునుగోడు ఉప ఎన్నికలో ఆర్యవైశ్యుల మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ చింతల రవికుమార్గుప్తా తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులతో హైదరాబాద్లో మంత్ర�
ఆదిలాబాద్ బీడీఎన్టీ ఐటీ కంపెనీలో వసతుల కల్పనకు రూ.1.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 26న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బీడీఎన్టీ ల్యాబ్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు.
అన్న అంటే తమ్ముడిని, చెల్లెల్ని తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునేటోడంటరు. నాకు అన్నలేడు. కానీ, అన్నలేని లోటు తీర్చిండు కేటీఆర్ అన్న. ఈ జీవితంలో ఇంతగనం ఎన్నడూ సంతోషపడలే’ అని పట్టలేని సంతోషంతో చెప్తుతున్నడ�
తెలంగాణకు ఎన్డీయే ప్రభుత్వం ఏమిచ్చిందో చూపించడానికి మీ వద్ద పెద్ద గుండుసున్నా మాత్రమే ఉన్నప్పుడు మీరు నల్ల పిల్లులు, తాంత్రికులపైనే ఆధారపడాల్సి ఉంటున్నదని మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా గౌడ సంఘాల ముఖ్యనాయకులు ప్రకటించారు. శనివారం బేగంపేటలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎైక్సెజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్�