ఆఫీసు ఏర్పాటుకు రెడీ.. ఐదేండ్లలో 1000 మందికి ఉద్యోగాలు ఫైజర్, జాన్సన్, జీఎస్కే ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపు రాష్ట్రవ్యాప్తంగా ఔషధ పరిశోధనలకు అపార అవకా
హైదరాబాద్తో ఇంటర్ సిటీ రిలేషన్స్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ కీలక ప్రకటన ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీలో సహకారం హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా అభివృ�
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముంద�
రండి.. భాగ్యనగరిలో పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు నగరంలో ఇప్పుడు స్తబ్ధత వచ్చిందని, అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరమే ఐట
జన్మభూమికి సేవచేసి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు తమ పేర్లు సార్థకం చేసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలం�
రాష్ట్ర విజయగాథ విశ్వవ్యాప్తం విజయవంతమైన స్టార్టప్గా అవతరణ ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇంక్లూసివ్ గ్రోత్ కేంద్రం సహకరించకున్నా అద్భుత అభివృద్ధి అమెరికా ఎన్ఆర్ఐలతో మంత్రి కే తారక రామారావు హైదరాబాద్, �
సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
రాష్ర్టానికి మరిన్ని భారీ పెట్టుబడులను సాధించే లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శనివారం ఉదయం అమెరికాకు బయలుదేరింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువత ఎటువంటి వదంతులు నమ్మకుండా పోటీ పరీక్షలకు సంసిద్ధులు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన విశ్వవిద్యాలయం సం�
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్�