విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘ఫార్ములా-ఈ’ రేసుకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ నడిబొడ్డున జరుగనున్న
ఈ రేసుకు కౌంట్ డౌన్ షురూ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో అతిరథ
మహారథ�
భూ రిజిస్ట్రేషన్లపై ఆంక్షల కత్తి వేలాడుతున్న ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ విడుదల చేసిన జీవో 118 ఆయా కాలనీల�
మునుగోడు ఉప ఎన్నిక కోసం నెల రోజులుగా పార్టీ తరఫున శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు.
మునుగోడులో ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్థానానికి మునుగోడు గెలుపు శుభారంభాన్ని ఇస్త
రాచపుండులా పట్టి పీడిస్తున్న ఇండ్ల క్రమబద్ధీకరణ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతూ జీవో 118ని విడుదల చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతిక�
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళను మంత్రి కేటీఆర్ తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు పంపించారు. మంగళవారం సాయంత్రం 4.46 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అబ్దుల్లాపూర్మెట్లోని రమాదేవి స్కూల్ యూటర్న
తీవ్ర అనారోగ్యంతో బాధపడున్న పేదింటి చిన్నారికి సొంత ఖర్చుతో శస్త్రచికిత్స చేయిస్తానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. చికిత్స కోసం చిన్నారిని హైదరాబాద్కు పంపించారు.
అక్కడ అప్పటిదాకా సందడే సందడి.. వందల ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జిని చూడ్డానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు.. దాంతో ఆ ప్రాంతమంతా మహిళలు, పిల్లలతో ఆహ్లాదంగా కనిపించింది..
minister ktr | ఎన్నికలు ఏవైనా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతాయని, మునుగోడుది ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఓ న్యూస్ చానెల్ భేటీలో పాల్గొన్నార�