హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చే యాలని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో క�
ధాన్యం కొనకపోతే తరిమికొడదాం ఇది అన్నదాత ఆందోళనే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘యాసంగిలో వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ప్రత�
బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత విధానాలతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న హలాల్, హిజాబ్ వివాదాలపై ఓ జాతీయ మీడియాతో ఆయన �
బండి సంజయ్ తీరు మరీ విడ్డూరం. అయిదు లక్షల ఉద్యోగాలిస్తానన్నారని కేసీఆర్ మీద విమర్శ చేస్తారు. ఆ మాట ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? అనే ప్రశ్నకు ఆయన జవాబివ్వరు. మరీ బరితెగించి.. ఉద్యోగాలివ్వకపోతే బడితె పూజ చే�
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్సీసీబీ) ముందుకొచ్చింద
రాష్ట్రంలో ఐటీ రంగంతో పోటీగా తయారీరంగం దూసుకుపోతున్నది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసి పదిరోజులు కాకముందే మూడు తయారీరంగ పరిశ్రమలు రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కేటీఆర్
ఆయన కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సంభాషించేటప్పుడు ఫ్యాబ్ల గురించి అనర్ఘళంగా మాట్లాడతారు. సరిగ్గా గంట తర్వాత లైఫ్ సైన్సెస్ రౌండ్ టేబుల్లో పలురకాల వ్యాక్�
పారిశ్రామికరంగంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్నదని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ అన్నారు. తమ వ్యాపారాలకు ఎంతో సహకారం అందిస్తున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మ�
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
ఆధునిక ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, త్వరలో రూ.ఆరు కోట్లతో యూత్ హబ్ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పడు తమ స్కిల్స్ను