అభిమానాన్ని కొందరు పలు రకాలుగా చూపిస్తుంటారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కందిపాటి రమేశ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై వీరాభిమానంతో నెత్తిన వారి పేర్లు కనిపించేలా కటి
డ్రైనేజీ నిర్మాణంతో చిట్యాలలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. సోమవారం పట్టణంలో టీయూఎఫ్ఐడీఎస్ రూ. 2.31 కోట్లతో జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించనున
కెనడాలోని అంటారియో ప్రావిన్స్, తెలంగాణ రాష్ట్రం మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించే అంశంపై సోమవారం ఢిల్లీలో ఇరుపక్షాల ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకొన్నారు.
మంత్రి కేటీఆర్ ఈ నెల 12న మీడియాకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అప్పటి నుంచి పక్షం రోజులకు పైగా గడిచాయి. ఈ కాలంలో మీడియా రంగానికి చెందినవారు ఎవరికి వారుగా కాని, బృందాలుగా కాని ఆ ప్రశ్నల గురించి ఏమైనా ఆలోచిం�
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు.
టెంపుల్ సిటీ యాద్రాద్రిలో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుండ్లపల్లి భరత్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుడు శ్రీనివాస్రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ట�
రాష్ట్రానికి, దేశానికి ఎన్నటికైనా సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాలొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మం�
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు నాయకులు శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్�
హైదరాబాద్ నగరాన్ని దేశంలో నంబర్వన్గా నిలబెట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అన్ని �
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నది. దేశంలోని ఏ ఇతర నగరాల్లో లేనంత వేగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.
కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాల్ని విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఐటీ కంపెనీలను కోరారు.