కేంద్రంలో ఓబీసీలకు ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు.
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ఆర్జీయూకేటీలోని ఒక్కో సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన ల్యాప్టాప్ల పంపిణీపై దృష్టిసారించింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో పేజ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏటా కోటి యూనిట్ల దుస్తులు ఉత్పత్తి అవుతాయి. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి
చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ జనరల్గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్ బుధవారం ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, సస్టెయినబుల్ మొబిలిటీ, ఎంఎస్ఎంఈ
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. నానక్రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకున్న కేటీఆర్.. అక్కడ కృష్ణ భౌతికకాయం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు. మహ
దేశం పతనం దిశగా పరుగులుతీస్తుంటే, ప్రశ్నించాల్సిన పాత్రికేయం మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మీడియా మోదీయాగా మారిందన్న �
వచ్చే ఏడాది జనవరి 8 నుంచి హైదరాబాద్లో నిర్వహించే ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్లీనరీకి హాజరు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును టీయూడబ్ల్యూజే నేతలు ఆహ్వానించారు. అంబేదర్ వర్సిటీలో
హైదరాబాద్ను ఫార్ములా రేసింగ్ ఫీవర్ ఊపేస్తున్నది. అంతా రేసింగ్ మీదనే ముచ్చట నడుస్తున్నది. ఓవైపు చలితో నగరం మంచు దుప్పటి కప్పుకున్న వేళ రేసింగ్తో వాతావరణం హాట్హాట్గా మారింది. రెండు నెలల వ్యవధిలో ర�
నేటి అంకుర సంస్థలే రేపటి బహుళజాతి సంస్థలు అవుతాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కష్టపడి పనిచేస్తే గొప్ప స్థాయికి ఎదగటం అసాధ్యమేమీ కాదని తెలిపారు.