హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్ల�
దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరాన్ని వేధిస్తున్న అస్తవ్యస్తమైన వరద కాల్వల వ్యవస్థను గాడిన పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ)లో విడతల వారీగా
ప్రసిద్ధ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్లు ఆ టెలివిజన్ ఛానల్ ప్రమోటింగ్ గ్రూప్ సంస్థ నుంచి వైదొలిగారు.
జిల్లా కేంద్రంలోని దయార రోడ్డుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో ప్రభుత్వం రూ. 7.80 కోట్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు.
కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు.
డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.
Minister KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కంప్యూటర్ ఇనిస్టిట్యూటో లేదా సాప్ట్వేర్ కంపెనీ అని అనుకుంటున్నారా..? కానే కాదు, ఇది గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్! పేద పిల్లలందరికీ కార�
అద్దంలా మెరిసే రహదారులు.. వాటి మధ్య సువాసనలు వెదజల్లే అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్ జిగేలు.. పార్కుల అందాలు.. ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లతో ఖమ్మం నగరం