హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): చెన్నై సూపర్కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ ఆటతీరుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ధ
ముంబై: ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోనీ తన ఫినిషింగ్ టచ్తో ఐపీఎల్కు కొత్త కిక్ తెచ్చాడు. చివరి 4 బంతుల్లో 16 రన్స్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. చివరి ఓవర్లో మూడో బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్, అ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. దేశం గర్వించేలా హైదరాబాద్ స్థాయిలో
150 కోట్ల పనులకు శంకుస్థాపనలు వరంగల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా�
మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.
‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్ట
కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం ఈ విషయాన
Bahadurpura Flyover | హైదరాబాద్లోని పాతనగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను గణనీయంగా పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పాతనగరం�
తెలంగాణ పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలి. రాయచూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ
తెలంగాణ స్పేస్ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించింది. స్పేస్టెక్ పరిశ్రమలో ఉపగ్రహాల వంటి అప్స్ట్రీమ్ విభాగాలు, ఐప్లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి వేగంగా వృద్ధి చెందే ఆస్కారం ఉన్నది. జాతీ�
సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నదని, ఈ-కామర్స్పై కేంద్రం జాతీయ పాలసీని సత్వరం తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి