వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ)కంపెనీ రాష్ట్రంలో మరో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ పరిధిలో క్రిస్టియన్ భవన్కు ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిం ది. క్రిస్మస్లోపే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్
ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగం. మన ఇంట్లో ఉండే డివైస్లు వాటితో అవి కమ్యూనికేట్ చేసుకుంటూ మనతో కూడా మాట్లాడుతున్న 5జీ కాలమిది. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సైబర్ క్రైంలు కూడా అంతే స్థాయి�
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీమేరకు ప్రతీ సెలూన్ ఆధునికీకరణకు రూ.2 లక్షలను అందజేసేందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించారని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఓ ప్రకటనలో ప�
తెలంగాణ రాష్ట్రం దేశంలో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నది. కొత్త, చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దశాబ్దాల క్రితం ఏర్పాటైన రాష్ర్టాలతో పోటీ పడటమే కాకుండా.. ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఆకట్టుకోవడంలోనూ దూసుకుపోత
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో 3డీ ప్రింటింగ్ ఒకటని, దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.
తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.
KTR | రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్గా మారనున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ హైటెక్సిటీలో