తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతానికి అన్యాయం చేస్తున�
గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట�
రాజరికపు పోకడలతో కాంగ్రెస్ పార్టీ దేశానికి రాచపుండులా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేడని, రాజు ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హెలీకాప్టర్లో పరిశ్రమల కార్యదర�
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): యువతరం కలలు కంటున్న తెలంగాణను నిర్మించే సత్తా ఉన్న నాయకుడు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని యువ ఆవిష్కర్తలు పాహీ అగర్వాల్, వేదాంత్నాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో సుమారు రూ. 56 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. �
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడి
రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను తాము స్వాగతిస్తున్నామని.. ఇక్కడ రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వాటిని అమలు చేయాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే�
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో ఐదు సార్లు శాసనసభ సభ్యులు గా, మంత్రి గా సేవలను అందించిన మాజీ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణ గారి మృతి పట్ల తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేట
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే ఏటా రెండుసార్లు వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పదిరోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక
పబ్బులు, క్లబ్బుల్లో తిరిగే కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి రైతుల గురించి మాట్లాడే హక్కులేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్�
వరుసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్గా ఎంపిక అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం పూర్తి తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కేంద్రం హైదరాబాద్, మే 2 ( నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలు పెట్టే ఖర్చుల వివరాలను �
కేంద్ర ప్రభుత్వ పన్నుల భారంతో మూత మంత్రి కేటీఆర్ చొరవతో తిరిగి ప్రారంభం విద్యుత్తు రీయింబర్స్మెంట్ రూ.14.66 కోట్లకు జీవో విడుదలకు మంత్రి హామీ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం రాజన్న సిరిసిల�