బాలీవుడ్ నటుడు సోనూసూద్కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మానవత
హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సోనూసూద్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీరు మానవత్వంతో మీ పనిని కొనసాగించం
సాధారణ ప్రసవాల్లో 60 శాతం దాటిన లక్ష్యం సందేశాత్మక వీడియోలతో ప్రజలకు అవగాహన మంత్రి కేటీఆర్ చొరవ..అధికారుల పటిష్ఠ చర్యలు సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణు�
డబుల్ ఇంజిన్ అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కాదని, అభివృద్ధిని డబుల్ చేయడమే నిజమైన డబుల్ ఇంజిన్ అని తెలంగాణ నిరూపించిందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొ
శిథిల భవనాలు తొలగించాలి.. బ్రిడ్జిల దగ్గర అప్రమత్తం మున్సిపల్ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలతో ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని పురప
బర్త్డే వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ప్రశంస తెలంగాణభవన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి కేటీఆర్ సైకత చిత్రం కేటీఆర్ రాజకీయ ప్రస్థానంపై డాక్యుమెంటరీని విడుదల చేసిన �
గిఫ్ట్ ఏ స్మైల్లో బైజూస్ పవర్డ్ ట్యాబెట్లు పంపిణీ చేస్తా సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు బహుమతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశాభావం తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ట్వీట్ హైదరాబాద
త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష పలువురు ప్రముఖుల ట్వీట్లు, అందరికీ మంత్రి రిప్లయ్ హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామ�
మోదీ పనుల ప్రధానికాదని, పన్నుల ప్రధాని అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. తల్లి పాలపై మినహా అన్నింటి మీద జీఎస్టీ వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో ఆదివా
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు వేధం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు. నగరానికే తలమానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ
Ktr Interview: ఆయన పొలిటికల్ పంచ్ విసిరితే అవతలి వ్యక్తి దగ్గర సమాధానం ఉండదు. పబ్లిక్ మీటింగ్లో పక్కాగా ప్రసంగిస్తారు. పారిశ్రామికవేత్తలను పలకరిస్తే చాలు రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తాయి. ఐట�
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు పెట్టుబడులు రావని, పారిశ్రామికాభివృద్ధి ఇక ఖాయిలా పడ్డట్టేనని ఉమ్మడి వలస పాలకులు ఎగతాళి చేశారు. కానీ వారి ఊహలను తుత్తునియలు చేశారు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్). నాడు వి