పలు సంస్థల అధిపతులతో చర్చలు దావోస్ సదస్సుకు మంత్రి పయనం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నాలుగు రోజుల యూకే పర్యటన దిగ్విజయంగా ముగిసింది. ఈ నెల 18 నుంచి 22 వ�
ముందు ఇంధన ధరలు పెంచిందెవరు? తగ్గింపు పేర మోసం చేస్తున్నదెవరు? కేంద్రం సెస్ తీసేస్తే 2014 నాటి ధరలు ట్విట్టర్లో కేంద్రాన్ని ఎండగట్టిన కేటీఆర్ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్తోపాటు వం�
రాష్ట్రమంతా పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలో భాగస్వాములు కండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం లండన్లో ప్రవాసులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థాని
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన చంద్రకళ (9) తల్లిదండ్రులు చనిపోయారు. వారినే తలచుకొంటూ రాత్రింబవళ్లు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తున్నది. ఆమెను
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల కృషి అభినందనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీ�
కేటీఆర్ టూరులో మరో ఫ్యాన్సీ నెంబర్ కార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ రిజిస్ట్రేషన్ కార్లతో కేసీఆర్, కేటీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్కు పలుచోట్�
రాష్ట్ర విజయాలను భారత విజయాలుగా చూడాలి ప్రపంచంతో పోటీకి విప్లవాత్మక సంస్కరణలు అవసరం భారత హైకమిషన్ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ లండన్లో పలు కంపెనీల ప్రముఖులతో భేటీ హైదరాబాద్ రావాలని వేదాంత చైర్మన�
ఆపదలోనున్న వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న చిన్నారికి వై ద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లా �
యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (యూకే) అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు
కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ �
అవార్డులు సాధించడంలో మన రాష్ట్ర పట్టణాలు ముందుంటున్నాయని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ కార్యాలయంల�
కృష్ణా నదీతీరాన, ఆచార్య నాగార్జునుడు నడయాడిన చోట- నల్గొండ జిల్లాలో ఏర్పాటైన ‘బుద్ధవనం’ తెలంగాణను సరికొత్తగా ప్రపంచ పటంపై ఆవిష్కరిస్తున్నది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఈ బుద్ధవనం �
రాష్ట్ర ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్కు చెందిన సర్ఫేస్ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్టికల్ �
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బచ్చపల్లి పెంటయ్య(52) భవన