హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా నారాయణపేట మండలం సింగారం గ్రామ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ది గారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లి మంత్రు
జమ్మికుంటకు ఈనెల 31న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తున్నారని, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 50 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పాడి కౌశిక్�
‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత దేశానికి ప్రధాని అయితే ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’
నారాయణపేట జిల్లా కొత్త సొ బగులు అద్దుకుంటున్నది. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, నూతనంగా చే పట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మంగళవారం మంత్రులు రానున్నారు.
జిల్లాకేంద్రంలో మం గళవారం పర్యటించనున్న మంత్రి కేటీఆర్ సభకు ధన్వాడ మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సినీయర్ నా యకుడు రాజవర్ధన్ రెడ్డి పిలుప�
నాకింకా గుర్తుంది. 2018లో తొలిసారి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు మాది చాలా చిన్న బృందం. మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి, అసలు దావోస్ వేదిక తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దామని ప్రయోగాత్మకంగా వెళ్లాం.
నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మహానగర పరిధిలోని మూడు జిల్లాల్లోనే జరుగుతుండటం ఇక్కడి నిర్మాణ రంగ జోరుకు అద్దం పడుతున్నది.
హైదరాబాద్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. రూ.16 వేల కోట్లతో ఇక్కడ 6 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ కూడా రూ.16,204 కోట్ల
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పర సహకారంతో పరిషరించుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.