గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ర�
2.71 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షల ఉద్యోగాల కల్పన టీఎస్ఐపాస్తో ఎనిమిదేండ్లలో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ దక్షిణ భారతంలోనే బెస్ట్సిటీగా హైదరాబాద్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 30 (నమస్త
ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ను రద్దు చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె గ్రామంలోనిది. ఇటు, అటు పొలాలు.. వాటి మధ్యన నున్నటి రోడ్డు.. దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు. ఇవన్నీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పు
రాష్ర్టానికి మరో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ రానున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ �
తెలంగాణలో డిజిటలైజేషన్ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్కార�
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డ
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మ
హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స
తెలంగాణలో పెట్టుబడికి ముందుకు వచ్చిన రిటైల్ వ్యాపార దిగ్గజం 100 కోట్లతో కీమో ఫార్మా కార్యకలాపాల విస్తరణ హైదరాబాద్లో బీమా కంపెనీ స్విస్రీ కార్యాలయం ద్వితీయ శ్రేణి నగరాల్లో మీషో ఈ-కామర్స్ సేవలు తొలిరో
మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్కు నీతి ఆయోగ్ ప్రశంస అధ్యయనం, పరిశోధనకు అనువుగా నాలెడ్జ్ సెంటర్ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్ శాఖ సీడీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ