మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు” ఇది సిరిసిల్ల బూర రాజేశ్వరి మనోగతం. దివ్యాంగురాలిగానే ఈ లోకంలోకి వచ్చిన ఆమె, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగిం�
తమ సమస్యలను పరిషరించాలని కో రుతూ రేషన్ డీలర్ల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశా�
పట్టణాలు, నగరాల్లో పౌరులు కేంద్రంగా మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ విధానంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ సంస్కరణలు తీసుకొచ్చింది. తద్వారా ఫాస్ట్గా, పారదర్శకంగా ప్రజలు, యజమానులకు సులువ�
తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు రూ.150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు
దేశంలో రైతు జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు నిలబడిన చరిత్ర లేదని, త్వరలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కండ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు విమర్శించారు.
బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప�
జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
జలమండలిలో పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కన్నోజు మనోహరా చారి ‘తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం’ పేరుతో రచించిన పుస్తకాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు.
నిన్నమొన్నటి దాకా రైతు వ్యతిరేక చట్టాలతో ముప్పతిప్పులు పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.19.27 కోట్లతో 3,215 కల్లాలు న