ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో బుద్ధవనాన్ని అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
త్వరలో సిబ్బంది నియామకం పారదర్శక సేవల కోసమే సంస్కరణలు టీఎస్ బీపాస్ను పకడ్బందీగా అమలు చేయాలి ‘ప్రజా పన్నులతో చేపట్టిన పని’ అని స్పష్టంగా పేర్కొంటూ బ్యానర్ కట్టించాలి నిర్దేశిత పది అంశాల్లో పనుల పూర్
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై పురపాలక శాఖ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పేట సమీకృత మార్కెట్ రాష్�
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�
మంత్రులు కేటీఆర్, పువ్వాడ నుంచి పురస్కారం అందుకున్న కమిషనర్ ఇల్లెందును మరింత అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్ర
షాద్నగర్టౌన్, మే 13 : రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. మున్సిపాలిటీలో 90శాతం ఆస్తి పన్నులు వసూలు చేసిన సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించి
ఇస్టా అధ్యక్షుడిగా కేశవులు ఈజిప్టు సదస్సులో ఏకగ్రీవంగా ఎన్నిక 2025 వరకు అధ్యక్షుడిగా సేవలు తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం మంత్రి కే తారకరామారావు అభినందన హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బిడ్డకు అంతర�
ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదని, వేగంగా అనుమతులిచ్చి కార్యకలాపాలు ప్రారం�
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విశిష్ట అతిథిగా మంత్రి జగదీశ్వర్రెడ్డి ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్ష హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్లో 274 ఎకరాల
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్మించిన బుద్ధవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 14న ప్రారంభించేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మం�