KTR | హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని దామోదర్ రావు స్వగృహంలో ఆండాళమ్మ పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దామోదర్రావుతో పాటు కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.
రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు గారి మాతృమూర్తి ఆండాళ్ గారు మృతి చెందిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దామోదర్ రావు గారిని పరామర్శించారు
బంజారా హిల్స్ లోని దామోదర్ రావు గారి స్వగృహంలో ఆండాళ్ గారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఆమె ఆత్మకు శాంతి… pic.twitter.com/GlOp3UStvV
— BRS Party (@BRSparty) March 2, 2024