కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
బీడుపడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని గళమెత్తి నినదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరాకు ప్రాణాధారమైన కృష్ణాజలాల తరలింపునకు ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్లో పుష్కలంగా నీటిమట్టం ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన అధికార యం�
Lagcherla | లగచర్ల ఫార్మా కోసం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది.
Srisailam | కృష్ణా జలాలను ఏపీ అడ్డూ అదుపూ లేకుండా తరలించుకుపోతున్నది. కాల్వల ద్వారా నీటిని ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నది. ఈ తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం నెలకొన్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణానది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది.
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 రింగు మెయిన్ -1 పరిధిలోని ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సోసైటీ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు పలు ప్రాంతాల్లో లీక�
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు 3,80,200 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 4,83,766 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నద
తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని స్పిల్వే మీదుగా దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు సోమవారం విడుదల చేశారు.
Krishna water | నాగార్జున సాగర్ నుంచి నగరానికి రెండో దశ కృష్ణా జలాల( Krishna water) తరలింపులో భాగంగా కోదండపూర్ పంప్హౌజ్లో మరమ్మత్తులకు గురైన రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ పనులు గురువారం ఉదయం వరకు పూర్తయ్యాయని జలమండలి
హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే విని
ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలోనే వినియోగించుకోవాలని, ఆ మేరకు ట్రిబ్యునల్ ఎదుట పునఃసమీక్ష పెట్టి అనుమతుల కోసం కృషి చేయాలని అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులను ఇరిగేషన్శాఖ మ
తాగు, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు వాదిస్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేసింది. వరద జలాల �